OnePlus : వన్ ప్లస్ సంస్థ అనేక స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే భారతీయ మార్కెట్లో వన్ ప్లస్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు వన్ ప్లస్ నుంచి రిలీజ్ అయిన అన్ని స్మార్ట్ ఫోన్లు కూడా చాలా తక్కువ ధరతో అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను బాగా ఆకర్షిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లాగా స్మార్ట్ టీవీలు కూడా భారతీయ మార్కెట్లో భారీ డిమాండ్ సొంతం చేసుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం వన్ ప్లస్ స్మార్ట్ టీవీ పై ప్రముఖ సంస్థ ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది.
ఫ్లిప్కార్ట్ లో ప్రస్తుతం టాప్ డీల్ సేల్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సేల్ లో భాగంగా వన్ ప్లస్ వై వన్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం వన్ ప్లస్ వై వన్ 32 హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ పై 5000 వరకు తగ్గింపు ఆఫర్లు ప్రకటించారు. ముఖ్యంగా ఈ స్మార్ట్ టీవీలు అసలు ధర 19,999 కాగా ఫ్లిప్కార్ట్ అందిస్తున్న టాప్ డీల్స్ లో భాగంగా 25 శాతం తగ్గింపుతో 14999 రూపాయలకు ఈ స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు. అది కూడా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కూడా విధించడం జరిగింది. ఇక ఆఫర్ లోపు కొనుక్కునేవారికి 15 వేల లోపే ఈ స్మార్ట్ టీవీ సొంతమవుతుంది.
అంతేకాదు ఈ స్మార్ట్ టీవీ పై బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా ఐదు శాతం తగ్గింపును పొందవచ్చు. అంతేకాదు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ప్రతి నెల 2,500 చొప్పున పే చేస్తే కొనుగోలు చేయొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 9,000 వరకు ఆదా కూడా లభిస్తుంది. పాత స్మార్ట్ టీవీ ని ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఇస్తే వన్ ప్లస్ వై వన్ స్మార్ట్ టీవీ ని కేవలం 5999కే సొంతం చేసుకోవచ్చు. అయితే పాత స్మార్ట్ టీవీ కండిషన్స్ బాగుంటే 9000 రూపాయల వరకు వర్తిస్తుంది.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.