
RBI : రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్బిఐ కీలక నిర్ణయం..!
RBI : దేశంలో ప్రజలకు చిన్న నోట్ల లభ్యత పెంచేందుకు Reserve Bank of India రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.100 మరియు రూ.200 నోట్ల సరఫరాను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని బ్యాంకులకు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు (WLAO) ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఒక సర్క్యులర్ విడుదల చేస్తూ, ఏటీఎంల ద్వారా వీటి పంపిణీని పెంచాలని ఆర్బీఐ స్పష్టంగా తెలిపింది. ప్రజలు తరచుగా ఉపయోగించే డినామినేషన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
RBI : రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్బిఐ కీలక నిర్ణయం..!
సెప్టెంబర్ 30, 2025 నాటికి 75 శాతం ఏటీఎంలు కనీసం ఒక క్యాసెట్ ద్వారా రూ.100 లేదా రూ.200 నోట్లను అందించేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా మార్చి 31, 2026 నాటికి ఈ సంఖ్యను 90 శాతానికి పెంచాలని స్పష్టం చేసింది. దీని వల్ల ప్రజలకు చిన్న నోట్ల లభ్యత మెరుగుపడుతుంది, నగదు లావాదేవీలు సౌకర్యంగా జరుగుతాయి. ATMల నిర్వహణలో గణనీయమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం బ్యాంకులకు తప్పనిసరిగా మారింది.
ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఉండనుంది. చిన్న వ్యాపారాలు, సాధారణ వినియోగదారులు తరచుగా చిన్న నోట్లు అవసరం పడుతారు. వీరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ATMల ద్వారా రూ.100, రూ.200 నోట్ల అందుబాటును పెంచాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.
Central Government : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ…
Vijay-Rashmika : టాలీవుడ్లో అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఎట్టకేలకు నిజమైంది. అభిమాన జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ –…
Farmer Rights Law : భారతదేశంలో India వ్యవసాయం farming కోట్ల మందికి జీవనాధారం. అయితే, చాలా చోట్ల ఒకరి…
Gold and Silver Rate Today 28 Feb 2026 : పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. కిందటి…
Brahmamudi 2026 February 28th Episode : స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ 'బ్రహ్మముడి'…
Karthika Deepam 2 February 28th 2026 Today Episode : స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న బ్లాక్…
Mint : వేసవి రుతువులో పుదీనా చట్నీ, పుదీనా నీరు ప్రతి ఇంట్లో విరివిగా ఉపయోగించబడుతుంది. అందులోని చల్లనిచ్చే లక్షణం…
Pomegranate Juice : “ఒక దానిమ్మ పండు వంద వ్యాధులను నయం చేస్తుంది” అనే సామెత మనకు తెలిసిందే. అయితే…
Chanakya Niti : వేల సంవత్సరాల క్రితం జీవించిన ఆచార్య చాణక్యుడు ప్రతిపాదించిన జీవన విధానాలు, వ్యూహాలు నేటి ఆధునిక…
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
This website uses cookies.