Mobile : స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడడం వల్ల జరిగే అనర్ధాలు ఏమిటో తెలుసా...!
Mobile : సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది అని సంతోష పడాలో లేక దాని వలన సంభవిస్తున్న దుష్ఫలితాలకు భయపడాలో తెలియని పరిస్థితి. అయితే ప్రస్తుతం చిన్నపిల్లాడి నుండి ముసలి వారి వరకు మొబైల్ తప్పనిసరి గా మారింది. అది లేదంటే పూట గడవని పరిస్థితి ఏర్పడింది. అలాగే గంటల తరబడి మాట్లాడే యువతి యువకులు కొన్ని సమస్యల్లో చిక్కుకుపోతున్నారు. అయితే అతిగా సెల్ ఫోన్ మాట్లాడడం వలన మెదడుకు కూడా ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొబైల్ మాత్రమే కాకుండా కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ వాడకం తప్పనిసరి అయ్యింది. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగించటం వలన చర్మవ్యాధులు మరియు వృద్ధాప్యం తొందరగా వస్తుంది అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మొబైల్ ఎక్కువగా ఉపయోగించే వారిలో చర్మ సమస్యలు అధికంగా వస్తున్నాయి. అంతేకాక దాదాపు రోజంతా మొబైల్ ఫోన్ ఉపయోగించే వారి కళ్ళు మాత్రమే కాదు చర్మం కూడా ఎంతో తీవ్రంగా దెబ్బతింటుంది అని నిపుణులు అంటున్నారు.
Mobile : స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడడం వల్ల జరిగే అనర్ధాలు ఏమిటో తెలుసా…!
అయితే నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ లాంటి డిజిటల్ పరికరాల నుండి వచ్చే కిరణాలు చర్మాన్ని ఎంతగానో దెబ్బతీస్తాయి. దీని వెనక నుండి వచ్చే బ్లూ లైట్ పాత్ర కీలకమైనది. ఈ కాంతి అనేది చర్మం లోని ప్రోటీన్లు మరియు కొల్లజెన్ మరియు ఫైబర్లను కూడా నాశనం చేయగలదు. అంతేకాక చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని కూడా పెంచగలదు. దీని ఫలితంగా ఎన్నో రకాల చర్మ సమస్యలు అనేవి వస్తాయి. అలాగే మొబైల్ లేక ల్యాప్ టాప్ స్క్రీన్ నాలుగు గంటలు లేక అంతకన్నా ఎక్కువ సమయం నిరంతరంగా వాడడం వలన మెలనిన్ స్రావాల పరిమాణం అనేది పెరుగుతుంది. అలాగే చిన్న వయసులోనే చర్మం అనేది డల్ గా కూడా మారుతుంది. అయితే ముఖ్యంగా ముఖంపై నల్ల మచ్చలు అనేవి ఏర్పడతాయి …
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.