Mobile : స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడడం వల్ల జరిగే అనర్ధాలు ఏమిటో తెలుసా...!
Mobile : సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది అని సంతోష పడాలో లేక దాని వలన సంభవిస్తున్న దుష్ఫలితాలకు భయపడాలో తెలియని పరిస్థితి. అయితే ప్రస్తుతం చిన్నపిల్లాడి నుండి ముసలి వారి వరకు మొబైల్ తప్పనిసరి గా మారింది. అది లేదంటే పూట గడవని పరిస్థితి ఏర్పడింది. అలాగే గంటల తరబడి మాట్లాడే యువతి యువకులు కొన్ని సమస్యల్లో చిక్కుకుపోతున్నారు. అయితే అతిగా సెల్ ఫోన్ మాట్లాడడం వలన మెదడుకు కూడా ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొబైల్ మాత్రమే కాకుండా కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ వాడకం తప్పనిసరి అయ్యింది. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగించటం వలన చర్మవ్యాధులు మరియు వృద్ధాప్యం తొందరగా వస్తుంది అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మొబైల్ ఎక్కువగా ఉపయోగించే వారిలో చర్మ సమస్యలు అధికంగా వస్తున్నాయి. అంతేకాక దాదాపు రోజంతా మొబైల్ ఫోన్ ఉపయోగించే వారి కళ్ళు మాత్రమే కాదు చర్మం కూడా ఎంతో తీవ్రంగా దెబ్బతింటుంది అని నిపుణులు అంటున్నారు.
Mobile : స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడడం వల్ల జరిగే అనర్ధాలు ఏమిటో తెలుసా…!
అయితే నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ లాంటి డిజిటల్ పరికరాల నుండి వచ్చే కిరణాలు చర్మాన్ని ఎంతగానో దెబ్బతీస్తాయి. దీని వెనక నుండి వచ్చే బ్లూ లైట్ పాత్ర కీలకమైనది. ఈ కాంతి అనేది చర్మం లోని ప్రోటీన్లు మరియు కొల్లజెన్ మరియు ఫైబర్లను కూడా నాశనం చేయగలదు. అంతేకాక చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని కూడా పెంచగలదు. దీని ఫలితంగా ఎన్నో రకాల చర్మ సమస్యలు అనేవి వస్తాయి. అలాగే మొబైల్ లేక ల్యాప్ టాప్ స్క్రీన్ నాలుగు గంటలు లేక అంతకన్నా ఎక్కువ సమయం నిరంతరంగా వాడడం వలన మెలనిన్ స్రావాల పరిమాణం అనేది పెరుగుతుంది. అలాగే చిన్న వయసులోనే చర్మం అనేది డల్ గా కూడా మారుతుంది. అయితే ముఖ్యంగా ముఖంపై నల్ల మచ్చలు అనేవి ఏర్పడతాయి …
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.