Anjan Kumar Yadav : సొంత నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంజన్ కుమార్ యాదవ్ .. కొడుకులు భజన గాళ్లు అంటూ ఫైర్
Anjan Kumar Yadav : గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ congress party నాయకులు అగ్రవర్ణాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ anjan kumar yadav దారుణంగా రెడ్లపై విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా.. తాజాగా ఆయన బాటలో అంజన్ కుమార్ యాదవ్ నిలిచారు.
Anjan Kumar Yadav : సొంత నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంజన్ కుమార్ యాదవ్ .. కొడుకులు భజన గాళ్లు అంటూ ఫైర్
అంజన్ కుమార్ Anjan Kumar Yadav చేసిన వ్యాఖ్యలు తెలంగాణ Telanganaలో కలకలం సృష్టిస్తున్నాయి.బీఆర్ఎస్ పార్టీ BRS Party నుంచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ఫై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ చెప్పడంతోనే కులగణన జరిగింది.. లేకుంటే ఈ కొడుకులు ఎప్పుడు కానిస్తుండే?’ అని సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ‘తెలంగాణనే అడ్డుకున్నారు ఈ కొడుకులు (రెడ్లు).
నిజానికి ఈ సీటును కాంగ్రెస్ పార్టీ Congress Party యాదవు లకు కేటాయిస్తే తప్పకుండా గెలిచేది. యాదవులకు ఇవ్వకుండా పార్టీలోనే కొందరు అడ్డు తగిలారు. యాదవ కులస్తులను కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఇప్పటికీ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు.. తన కొడుకు పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాజ్యసభ సీటు ఇచ్చింది. తనకు నేరుగా సోనియా, లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు చెప్పడం పీసీసీలో చోటు ఇచ్చారని అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Indian Army : ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ఓ రేంజ్లో నడుస్తుంది. నువ్వా, నేనా అంటూ రెండు…
Sachin Yadavrao Vananje : జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం భారత సైనికుడు సచిన్ యాదవ్రావు…
Vijayashanti : పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారతదేశం పాక్పై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఉగ్రవాదుల పునాది అయిన పాక్లోని స్థావరాలను…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని "అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్"…
IPL 2025 : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం దాడులు ప్రతి దాడుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వారం…
G7 Countries : పాక్ వైఖరి పట్ల ప్రపంచ దేశాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ అంతర్జాతీయ…
Anasuya : యాంకర్గా అదరగొట్టిన అనసూయ ఇప్పుడు నటిగాను సత్తా చాటుతుంది. సోషల్ మీడియా లో నిత్యం హాట్ ఫోజులతో…
India Pakistan : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత నాలుగో రోజు కూడా పాకిస్థాన్…
This website uses cookies.