Ponguleti Srinivasa Reddy : మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నారు. స్మగుల్డ్ గూడ్స్ కు సంబంధించిన కేసులో తాజాగా హర్ష రెడ్డికి చెన్నై కష్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షారెడ్డి ఇటీవల పటేల్ ఫిలిప్ ,మరియు బ్రిగేట్ అనే బ్రాండ్ లకి సంబంధించిన రెండు లగ్జరీ వాచ్ లను ఆర్డర్ చేశారు. అయితే ఈ వాచ్ లు భారతదేశంలో దొరకకపోవడంతో ఎలాగైనా వీటిని తెప్పించుకునేందుకు హర్ష రెడ్డి నవీన్ కుమార్ అనే వ్యక్తి సహాయంతో ముబిన్ అనే స్మగ్లర్ ను ఆశ్రయించాడు. దీంతో హర్ష రెడ్డి కోసం ముబిన్ ఎంతో ఖరీదైన ఆ రెండు వాచ్ లను సింగపూర్ నుండి తీసుకువచ్చారు. ఇక ఆ వాచ్ విలువ ఒక్కోటి దాదాపు 1.75 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఈ వాచ్ ల కోసం హర్ష రెడ్డి హవాలా రూపంలో డబ్బులు చెల్లించినట్లుగా సమాచారం. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న చెన్నై కష్టమ్స్ అధికారులు నవీన్ కుమార్ ను విచారించి , తాజాగా హర్ష రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. అంతేకాక ఏప్రిల్ 4వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. కానీ హర్ష రెడ్డి తన ఒంట్లో బాగాలేదని ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానని అధికారులకు రిప్లై ఇచ్చినట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా స్మగుల్డ్ గూడ్స్ రూపంలో తీసుకువచ్చిన ఆ రెండు వాచ్ ల మొత్తం విలువ దాదాపు 100 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.