Home » News » Half Day Schools In Telangana From March 15
News

Half Day Schools : తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒకపూట బడులు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 6, 2025, 11:40 am
Advertisement

Half-day schools : రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా మార్చి 15వ తేదీ నుంచి ఒంటి పూట బ‌డులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు పాఠ‌శాల విద్యా శాఖ తెలిపింది. ఈ ఏడాది అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయని, హైదరాబాద్‌లో 36 డిగ్రీల సెల్సియస్, 38 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని అంచనా వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంచ‌నా వేశారు.

Advertisement

Half Day Schools : తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒకపూట బడులు

మార్చి నెలలోనే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నందున, హాఫ్-డే పాఠశాలలను ప్రారంభించేందుకు స‌మాయ‌త్త‌మ‌య్యారు. రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉర్దూ మీడియం పాఠశాలలకు, సమాంతర మీడియం పాఠశాలల ఉర్దూ మీడియం విభాగాలకు, DIETల ఉర్దూ మీడియం విభాగాలకు హాఫ్-డే పాఠశాలలను ఈ నెల 2 నుండే ప్రకటించింది.

Advertisement

పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు ఉంటాయి. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తరగతులు ముగిసిన తర్వాత అందించబడుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి