
Jagadish Reddy : పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నారు - కాంగ్రెస్ నేతలపై జగదీశ్ రెడ్డి ఆగ్రహం
Jagadish Reddy : కేసీఆర్ హరితహారం ద్వారా రాష్ట్రాన్ని పచ్చదనంతో ముంచెత్తినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం హరిత సంహారం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని, విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తోందని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతున్నప్పటికీ, కాంగ్రెస్-బీజేపీ కలిసి నాటకం ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములను రాత్రివేళ ఆక్రమించడానికి ప్రయత్నిస్తోందని, విద్యార్థుల నిరసనలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
Jagadish Reddy : పేమెంట్లు ఇచ్చి మంత్రి పదవులు తెచ్చుకున్నారు – కాంగ్రెస్ నేతలపై జగదీశ్ రెడ్డి ఆగ్రహం
400 ఎకరాల భూమి విషయంలో కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయని, ప్రభుత్వ పెద్దల కోణం ఇందులో దాగి ఉందని ఆరోపించారు. ఐటీ పార్కుల అభివృద్ధికి భూమి ఉందని, మరి సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెట్టగలరు? అని ప్రశ్నించారు. విద్యార్థుల పోరాటానికి లక్షల మంది మద్దతు తెలపడంతో, దాన్ని పేయిడ్ ప్రచారంగా చిత్రీకరించడం కాంగ్రెస్ తీరును తెలియజేస్తుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తెచ్చిన నిధులను కమీషన్ల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. హెచ్సీయూ లో జరుగుతున్న మారణకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మద్దతు కోరడం విద్యార్థుల తప్పేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల హక్కులను హరిస్తూ, ప్రజలను మోసం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని ఆయన వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎక్కడా కోర్టు తీర్పులను అవమానించలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కించపరుస్తోందని విమర్శించారు.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు విశ్లేషిస్తే వైసీపీ అధినేత జగన్…
Dacoit Movie : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన కెరీర్ లో ఎప్పుడు వైవిధ్యమైన కథలను…
Raghuraama Vs Ramalayam : పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రస్తుతం ఒక ఆలయ నిర్మాణం చుట్టూ జరుగుతున్న పరిణామాలు…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. అదే నారా లోకేష్ మార్క్…
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను…
SSC Notification 2026 : దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందించింది. సెంట్రల్…
Chanakyaniti : సాధారణంగా చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా…
Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…
Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…
summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
Ys Family : వైఎస్ కుటుంబానికి సంబంధించి గత పాతికేళ్ల కిందట ఒక ఊహించని సంఘటన జరిగిందనే వార్త ఇప్పుడు…
This website uses cookies.