
Revanth Reddy : KTR వి అన్ని పోరంబోకు మాటలు... మందు కల్లు తాగినోడు మాట్లాడినట్లు మాట్లాడుతుండు
Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు చాలామంది కాంగ్రెస్ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు రకాల ఆరోపణ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించడం జరిగింది. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి తండ్రి కొడుకులు గురించి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
కేటీఆర్ మాట్లాడే మాటలు అన్ని పోరంబోకు మాటలు. ఊర్లలో ఆవారా పోరగాళ్లు మందు కల్లు తాగిన తర్వాత ఇలాగే మాట్లాడుతా ఉంటారు. మా కొడంగల్ నారాయణపురం ఏరియాలో మందుకల్లు ఎక్కువ. మందు కల్లు తాగిన తర్వాత ఇలాగే , మాట్లాడతా ఉంటారు. ఇక కేసీఆర్ ను చూస్తుంటే నాకు సేమ్ మందు కల్లు తాగిన వాడిలాగే కనిపిస్తున్నాడు. కాంగ్రెస్ కి 40 సీట్లు వస్తున్నాయి అంటే బీజేపీ కి 400 సీట్లు వస్తున్నట్లు ఒప్పుకున్నట్టే కదా.
మరి కేసీఆర్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే మోడీ వీడు ఒకటి రా నాయనా మోడీకి ఓటు వేస్తే బీఆర్ఎస్ వేసినట్లే , బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మోడీకి వేసినట్లే అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాబట్టి వారి మాటల వెనకాల ఉన్న మర్మం మీరు ఆలోచన చేయండి అంట రేవంత్ రెడ్డి తెలియజేశారు. వాళ్లంతా కాంగ్రెస్ కి 40 సీట్లు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ బాసు నరేంద్ర మోడీ గెలవాలని. వాళ్లు మోడీ కాళ్లు పట్టుకొని ఈ విధంగా వ్యవహరిస్తూ వారు మోడీకి జేజేలు కొడుతున్నారు. వారా మా గురించి మాట్లాడేది అంటూ రేవంత్ రెడ్డి ఏదేవా చేశారు.
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
This website uses cookies.