Revanth Reddy : కేసీఆర్ ని చూడడానికి హాస్పిటల్ కి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి..!!

Advertisement
Advertisement

Revanth Reddy  : సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు.యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. నాలుగు రోజుల క్రితం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో జారిపడిన సంగతి తెలిసిందే. తుంటి ఎముక విరిగిన తర్వాత యశోద ఆసుపత్రిలో తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. కేసీఆర్ ను కలిసిన వెంటనే నమస్కారం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. 15 నిమిషాల పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఇక కేటీఆర్ తో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అసెంబ్లీకి తప్పకుండా రావాలని కేసీఆర్ ను కోరారని తెలిపారు. కేసీఆర్ సూచనలు, సలహాలు అవసరం అన్నారు. కేసీఆర్ కు పూర్తి సహాయ సహకారాలు అందించాలని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సిఎస్ ని ఆదేశించానన్న సీఎం రేవంత్ రెడ్డి కేసిఆర్ త్వరగా కోలుకోవాలని కోరినట్లు తెలిపారు. కెసిఆర్ ప్రజల తరపున అసెంబ్లీలో మాట్లాడాలని, ఆయన సూచనలను అందించాలని, అసెంబ్లీకి రావాలని కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే కేసీఆర్ ను కలిసేందుకు కేటీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. లోపలికి వెళుతున్నప్పుడు కేటీఆర్ పై సీఎం రేవంత్ భుజంపై చేయి వేసి మాట్లాడుతూ వెళ్లారు. కేటీఆర్ కు ధైర్యం చెప్పారు, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

Advertisement

శుక్రవారం రోజు కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముక విరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆ గాయానికి శస్త్ర చికిత్స చేయించారు. ఇక ఇప్పుడిప్పుడే కెసిఆర్ నెమ్మదిగా నడవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు కేసీఆర్ ను చూడడానికి ఆసుపత్రికి వెళ్లారు. ఇక ఆసుపత్రి సిబ్బంది కూడా ఆయన ఆరోగ్యం గురించి ఏ రోజుకు ఆ రోజు బులెటిన్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇక కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి కేసీఆర్ ని కలిసిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

Advertisement

Recent Posts

India : ఇండియాపై క‌న్నెర్ర చేసిన ప్ర‌కృతి… రిపోర్ట్‌తో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి…!

India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.…

10 hours ago

Trisha : ఎంత బ్ర‌తిమాలినా విన‌లేదు.. త్రిష వ‌ల‌న నా జీవితం నాశనం అయిందంటూ సంచ‌ల‌న కామెంట్స్

Trisha : సౌత్ అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.…

11 hours ago

UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్ విడుద‌ల‌.. సెప్టెంబర్ 24 వరకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

UPSC  : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత…

12 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్ అనారోగ్య ప‌రిస్థితి తెలుసుకొని చ‌లించిపోయిన చిరు, చ‌ర‌ణ్‌.. వెంట‌నే ఏం చేశారంటే..!

Fish Venkat : టాలీవుడ్‌లో కొంద‌రు స్టార్స్ ఒకానొక‌ప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు మాత్రం చాలా దారుణ‌మైన స్థితిని…

13 hours ago

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Eating Food : హిందూమతంలో జీవశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు దోషాలు యొక్క ప్రభావం జీవితంపై కూడా పడుతుందనేది…

14 hours ago

Pithapuram : పిఠాపురంలో ఏం జ‌రుగుతుంది.. వ‌ర్మ వ‌ర్సెస్ జ‌న‌సేన‌ ?

Pithapuram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయ‌డంతో ఆ పేరు నెట్టింట తెగ మారుమ్రోగింది.పిఠాపురం వైపు ప్ర‌జ‌లు క్యూలు…

15 hours ago

Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు… ఎలాగంటే…!

Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా…

18 hours ago

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

Internet  : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి…

19 hours ago

This website uses cookies.