Categories: NewspoliticsTelangana

Farmers : రైతన్నలకు తీపి కబురు… అకౌంట్ లోకి 15 వేలు జమ…

Advertisement
Advertisement

Farmers : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఈ ఆరు హామీలు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలకు అనుకూలంగా ప్రభుత్వం వచ్చిన తరువాత ఫస్ట్ రోజు నుండి ఈ ఆరు హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ ఆరు హామీలతో పాటుగా మహాలక్ష్మి హామీ మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం,ప్రస్తుతం ఐదు హామీలను అమలు చేస్తూనే ఉన్నది. కానీ ఈ ఆరు హామీల పథకం రైతు భరోసా వలన రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 15000 ఇస్తున్నట్లుగా తెలిపారు. అయితే రైతులకు ఇచ్చే మూలధన సాయాన్ని కూడా ఇంకా లక్షకు పెంచుతాము అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు.అయితే ఎకరాకు రూ.15,000 ఇస్తుండగా, ప్రస్తుతం వాటిని అమలు చేసేందుకు కూడా చర్యలను చేపట్టారు. ప్రస్తుతం రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.10,000 రైతులకు అకౌంట్ లో అందజేయడం జరిగింది. దీని కోసం మరో రూ.5000 పెంచి రైతు ఖాతాలో మొత్తం కలిపి రూ.15000 జమ చేయటం జరుగుతుంది. కానీ తెలంగాణలో మాత్రం లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు కోడ్ అనేది ఉంటుంది..

Advertisement

ఈ ఎన్నికల కోడ్ పూర్తి అయిన తర్వాత వెంటనే ఆ డబ్బులను జమ చేయడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చే వానాకాలం నుండి రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000 ఇస్తాం అని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈసారి ఈ పెట్టుబడి సాయం అందరికీ కాక పంటలు వేసిన రైతులకు మాత్రమే ఇస్తున్నట్లుగా ఆయన తెలిపారు. రైతు, రైతులకు ఈసారి రైతు భరోసా ఇస్తున్నారు. కానీ కౌలు చేసే రైతులు నుండి అఫిడవిట్ తీసుకోవాలి. అలా తీసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బు అనేది వారి అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. అయితే అన్ని పార్టీలతో పాటుగా రైతులు మరియు రైతు సంఘాల అభిప్రాయం కూడా తీసుకునేందుకు శాసనసభలో రైతు మరియు రైతు సంఘాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి…

Advertisement

Farmers : రైతన్నలకు తీపి కబురు… అకౌంట్ లోకి 15 వేలు జమ…

రైతు రుణమాఫీ పథకాన్ని చాలా భద్రతగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. అయితే రూ. 2 లక్షల రుణాలను మాఫి చేయాలి అనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని తెలిపారు. నిధుల సేకరణకు ప్రత్యేక కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టా రుణాలు,వాస్తవ లెక్కలను కూడా అందించాలి అని ఇప్పటికే బ్యాంకులను ఆదేశించామని తెలిపారు. దాని తర్వాత రూ.2 లక్షల వరకు కూడా రైతులకు రుణాలు అనేవి మాఫీ అవుతాయి అని తెలిపారు…

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

3 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

4 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

5 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

6 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

7 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

8 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

9 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.