Categories: NewspoliticsTelangana

Farmers : రైతన్నలకు తీపి కబురు… అకౌంట్ లోకి 15 వేలు జమ…

Farmers : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఈ ఆరు హామీలు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలకు అనుకూలంగా ప్రభుత్వం వచ్చిన తరువాత ఫస్ట్ రోజు నుండి ఈ ఆరు హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ ఆరు హామీలతో పాటుగా మహాలక్ష్మి హామీ మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం,ప్రస్తుతం ఐదు హామీలను అమలు చేస్తూనే ఉన్నది. కానీ ఈ ఆరు హామీల పథకం రైతు భరోసా వలన రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 15000 ఇస్తున్నట్లుగా తెలిపారు. అయితే రైతులకు ఇచ్చే మూలధన సాయాన్ని కూడా ఇంకా లక్షకు పెంచుతాము అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు.అయితే ఎకరాకు రూ.15,000 ఇస్తుండగా, ప్రస్తుతం వాటిని అమలు చేసేందుకు కూడా చర్యలను చేపట్టారు. ప్రస్తుతం రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.10,000 రైతులకు అకౌంట్ లో అందజేయడం జరిగింది. దీని కోసం మరో రూ.5000 పెంచి రైతు ఖాతాలో మొత్తం కలిపి రూ.15000 జమ చేయటం జరుగుతుంది. కానీ తెలంగాణలో మాత్రం లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు కోడ్ అనేది ఉంటుంది..

ఈ ఎన్నికల కోడ్ పూర్తి అయిన తర్వాత వెంటనే ఆ డబ్బులను జమ చేయడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చే వానాకాలం నుండి రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000 ఇస్తాం అని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈసారి ఈ పెట్టుబడి సాయం అందరికీ కాక పంటలు వేసిన రైతులకు మాత్రమే ఇస్తున్నట్లుగా ఆయన తెలిపారు. రైతు, రైతులకు ఈసారి రైతు భరోసా ఇస్తున్నారు. కానీ కౌలు చేసే రైతులు నుండి అఫిడవిట్ తీసుకోవాలి. అలా తీసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బు అనేది వారి అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. అయితే అన్ని పార్టీలతో పాటుగా రైతులు మరియు రైతు సంఘాల అభిప్రాయం కూడా తీసుకునేందుకు శాసనసభలో రైతు మరియు రైతు సంఘాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి…

Farmers : రైతన్నలకు తీపి కబురు… అకౌంట్ లోకి 15 వేలు జమ…

రైతు రుణమాఫీ పథకాన్ని చాలా భద్రతగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. అయితే రూ. 2 లక్షల రుణాలను మాఫి చేయాలి అనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని తెలిపారు. నిధుల సేకరణకు ప్రత్యేక కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టా రుణాలు,వాస్తవ లెక్కలను కూడా అందించాలి అని ఇప్పటికే బ్యాంకులను ఆదేశించామని తెలిపారు. దాని తర్వాత రూ.2 లక్షల వరకు కూడా రైతులకు రుణాలు అనేవి మాఫీ అవుతాయి అని తెలిపారు…

Recent Posts

Liver Cancer | కాలేయ క్యాన్సర్ పై అవగాహన పెంపు అవసరం.. ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు

Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…

50 minutes ago

Navaratri | నవరాత్రి ప్రత్యేకం: అమ్మవారికి నైవేద్యం సమర్పించడంలో పాటించాల్సిన నియమాలు

Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…

2 hours ago

Xiaomi 17 Pro Max vs iPhone 17 Pro Max | iPhone 17 Pro Maxకి గట్టిపోటీగా Xiaomi 17 Pro Max లాంచ్.. ధరలో అరవై శాతం తక్కువ

Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…

11 hours ago

Bonus | సింగరేణి కార్మికులకు భారీ శుభవార్త .. దీపావళి బోనస్ కూడా ప్రకటించిన కేంద్రం

Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…

13 hours ago

Vijaywada | 5 రోజుల్లో భారీ ఆదాయం.. భ‌క్తులంద‌రికీ ఉచిత ద‌ర్శ‌నాలు5 రోజుల్లో భారీ ఆదాయం.. భ‌క్తులంద‌రికీ ఉచిత ద‌ర్శ‌నాలు

Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…

16 hours ago

AP Free Bus Scheme | ఏసీ బ‌స్సుల్లోను ఫ్రీగా ప్ర‌యాణించే ఛాన్స్.. కీలక ప్రకటన చేసిన ఆర్టీసీ ఎండీ

AP Free Bus Scheme |  ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…

17 hours ago

Telangana IPS Transfers | తెలంగాణలో భారీ ఐపీఎస్ బదిలీలు .. ప్రభుత్వ పరిపాలనలో కొత్త అడుగులు…

Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…

19 hours ago

Allu Family | అల్లు వారింట పెళ్లి సంద‌డి.. శిరీష్ పెళ్లి చేసుకోబోయే యువ‌తి ఎవ‌రంటే..!

Allu Family | మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…

20 hours ago