
telangana cm kcr follows ap cm Ys Jagan stratagey
KCR : తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంక మూడు నెలల సమయం ఉంది అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల సమయం నుండే లక్ష ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తెలియజేయడం జరిగింది. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగస్తులను ప్రభుత్వంలో విలీనం చేయబోతున్నట్లు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చడం జరిగింది.
ఈ పరిణామంతో తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు తమను కూడా ఏపీ ప్రభుత్వం మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగస్తులను గుర్తించే రీతిలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావడంతో 43, 373 మంది ఆర్టీసీ సిబ్బందికి మేలు చేసినట్లు అయింది. ప్రభుత్వంలో తెలంగాణ ఆర్టీసీ విలీనం కి సంబంధించి సోమవారం ఉన్నత అధికారులతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
telangana cm kcr follows ap cm Ys Jagan stratagey
అయితే ఆగస్టు మూడు నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోయే శాసనసభ సమావేశాలకు సంబంధించి.. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశాలలో.. సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Gold : ప్రస్తుత రోజుల్లో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎంతో ఆసక్తి…
Harsha Veena : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హర్ష వీణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్…
RK Roja : ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఇప్పుడు…
Prabhas vs Dhurandhar : తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన సినిమా బాహుబలి 2. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్…
Students : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం మరియు వారి విద్యా భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన…
Viral video : భారత క్రికెట్ స్టార్, ఆర్సీబీ కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు మరోసారి సోషల్ మీడియాలో…
IPL 2026 : ఐపీఎల్ 2026 సందడి నేటి నుంచే ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీస్ ఉన్నతాధికారి వీసీ…
LPG Gas : దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాపై ఆందోళన క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా…
IPL 2026 : నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ…
Ration Card : కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందించాలనే నిర్ణయంతో రాష్ట్రాలకు మార్గదర్శకాలు…
EPFO : దేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) ఖాతా ఒక ముఖ్యమైన భద్రతా…
Gold Silver Rates March 28 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అప్డేట్ మీకోసమే.…
This website uses cookies.