School : స్కూల్ టైమింగ్స్ మార్చేసిన తెలంగాణా ప్రభుత్వం.. ఇక మీదట ఈ టైమింగ్స్ ఫాలో అవ్వాల్సిందే..!
School : తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త విధానాలను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే వారు ఇచ్చిన హామీల ప్రకారంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేయగా రైతుల రుణాల మీద రీసెంట్ గా రుణమాఫీ చేసింది. తెలంగాణాని అభివృద్ధి చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన సాగిస్తుంది.ఇక రాష్ట్రం బాగుండాలి అంటే విద్యార్ధులు బాగుండాలి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థను కూడా పటిష్టంగా చేసేందుకు కృషి చేస్తుంది. ఈ క్రమంలో కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ పాఠశాల విధి విధానాలు.. మార్చాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో టైమింగ్స్ ని మార్చినట్టు తెలుస్తుంది.
ప్రభుత్వ పాఠశాలల పనివేళల్లో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాల పనివేళలో మార్పులు చేసింది. ప్రభుత్వ ఉన్నంత పాఠశాలను ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు ఉండేది. ఆ టైమింగ్స్ ని మార్చి ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు టైమింగ్స్ మార్చింది.
School : స్కూల్ టైమింగ్స్ మార్చేసిన తెలంగాణా ప్రభుత్వం.. ఇక మీదట ఈ టైమింగ్స్ ఫాలో అవ్వాల్సిందే..!
ప్రాధమికోన్నత పాఠశాల టైమింగ్స్ మాత్రం యథావిధంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు కొనసాగుతాయి. హైదరాబా, సికిందరాబాద్ నగరాల్లో మాత్రం ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠాశాలలు నిర్వహిస్తారు. ప్లే స్కూల్ లానే అంగన్వాడీలను తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు అక్కడే 3వ తరగతి వరకు భోధన చేసేలా ఒక టీచర్ ని కూడా నియమించేలా విధి విధానాలను ఆలోచిస్తున్నారు. ఈ స్కూల్ టైమింగ్స్ కేవలం ప్రభుత్వ పాఠశాలకేనా ప్రైవేట్ స్కూల్స్ కి కూడా కచ్చితంగా పాటించేలా చేస్తారా అన్నది చూడాలి. తెలంగాణాలో స్కూల్ టైమింగ్స్ మార్చడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
This website uses cookies.