
Rythu Bharosa : రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త.. ఒకేసారి 15 వేలు ఖాతాల్లోకి..!
Rythu Bharosa : అన్నదాతలకు తెలంగాణా లోని కాంగ్రెస్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. రైతులకు మరో శుభవార్త ప్రకటించింది ప్రభుత్వం. ఒకేసారి ఏకకాలంలో 15 వేల రూపాయలు బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయబడతాయి. ఏంటి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అంత మొత్తమా అదెలా అంటే ఈ వార్త చదవాల్సిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రైతుల రుణాలను మాఫీ చేస్తూ వస్తుంది. ముందు 1 లక్ష వరకు రైతు మాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత 1.5 లక్షల దాకా రుణ మాఫీ చేశారు. ఆగష్టు 15 కల్లా 2 లక్షల దాకా రుణ మాఫీ చేస్తారని చెబుతూ వచ్చారు. 3వ విడత రుణ మాఫీ పై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఐతే 2 లక్షల రుణ మాఫీ పక్కన పెడితే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను చేస్తూ వచ్చింది. రుణ మాఫీ పై మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. దీని వల్ల చాలామంది రైతులకు ఊరట లభించింది. రైతు హామీల కోసం రైతులు ఎదురుచూస్తున్న టైం లొ పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం రైతు భరోసా సొమ్ము అందించాల్సి ఉంది. ఐతే అది కాస్త లేట్ అవుతూ వచ్చింది. ప్రభుత్వం రైతులకు 15000 రూపాయలు ఇవ్వనున్నట్టు నివేదిక వచ్చింది. ఐతే రెండు విడతల్లో రైతు భరోసా ఇవ్వలని భవించినా అది జరగలేదు.
Rythu Bharosa : రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త.. ఒకేసారి 15 వేలు ఖాతాల్లోకి..!
కానీ ఈసారి రైతు భరోసాని కూడా పూర్తిగా రిలీజ్ చేసేలా పథకం త్వరలో విధి విధానాలు చేస్తారని తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రైతులకు 15వేలు ఇచ్చేందుకు రైతు భరోసా గురించి ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
Rythu Bharosa : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైతు…
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
Gold and silver Price Today 2026 March 7 : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన…
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
This website uses cookies.