
Rythu Bharosa : రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త.. ఒకేసారి 15 వేలు ఖాతాల్లోకి..!
Rythu Bharosa : అన్నదాతలకు తెలంగాణా లోని కాంగ్రెస్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. రైతులకు మరో శుభవార్త ప్రకటించింది ప్రభుత్వం. ఒకేసారి ఏకకాలంలో 15 వేల రూపాయలు బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయబడతాయి. ఏంటి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అంత మొత్తమా అదెలా అంటే ఈ వార్త చదవాల్సిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రైతుల రుణాలను మాఫీ చేస్తూ వస్తుంది. ముందు 1 లక్ష వరకు రైతు మాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత 1.5 లక్షల దాకా రుణ మాఫీ చేశారు. ఆగష్టు 15 కల్లా 2 లక్షల దాకా రుణ మాఫీ చేస్తారని చెబుతూ వచ్చారు. 3వ విడత రుణ మాఫీ పై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఐతే 2 లక్షల రుణ మాఫీ పక్కన పెడితే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను చేస్తూ వచ్చింది. రుణ మాఫీ పై మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. దీని వల్ల చాలామంది రైతులకు ఊరట లభించింది. రైతు హామీల కోసం రైతులు ఎదురుచూస్తున్న టైం లొ పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం రైతు భరోసా సొమ్ము అందించాల్సి ఉంది. ఐతే అది కాస్త లేట్ అవుతూ వచ్చింది. ప్రభుత్వం రైతులకు 15000 రూపాయలు ఇవ్వనున్నట్టు నివేదిక వచ్చింది. ఐతే రెండు విడతల్లో రైతు భరోసా ఇవ్వలని భవించినా అది జరగలేదు.
Rythu Bharosa : రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త.. ఒకేసారి 15 వేలు ఖాతాల్లోకి..!
కానీ ఈసారి రైతు భరోసాని కూడా పూర్తిగా రిలీజ్ చేసేలా పథకం త్వరలో విధి విధానాలు చేస్తారని తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రైతులకు 15వేలు ఇచ్చేందుకు రైతు భరోసా గురించి ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
This website uses cookies.