Rythu Bharosa : రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త.. ఒకేసారి 15 వేలు ఖాతాల్లోకి..!
Rythu Bharosa : అన్నదాతలకు తెలంగాణా లోని కాంగ్రెస్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. రైతులకు మరో శుభవార్త ప్రకటించింది ప్రభుత్వం. ఒకేసారి ఏకకాలంలో 15 వేల రూపాయలు బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయబడతాయి. ఏంటి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అంత మొత్తమా అదెలా అంటే ఈ వార్త చదవాల్సిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రైతుల రుణాలను మాఫీ చేస్తూ వస్తుంది. ముందు 1 లక్ష వరకు రైతు మాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత 1.5 లక్షల దాకా రుణ మాఫీ చేశారు. ఆగష్టు 15 కల్లా 2 లక్షల దాకా రుణ మాఫీ చేస్తారని చెబుతూ వచ్చారు. 3వ విడత రుణ మాఫీ పై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఐతే 2 లక్షల రుణ మాఫీ పక్కన పెడితే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను చేస్తూ వచ్చింది. రుణ మాఫీ పై మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. దీని వల్ల చాలామంది రైతులకు ఊరట లభించింది. రైతు హామీల కోసం రైతులు ఎదురుచూస్తున్న టైం లొ పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం రైతు భరోసా సొమ్ము అందించాల్సి ఉంది. ఐతే అది కాస్త లేట్ అవుతూ వచ్చింది. ప్రభుత్వం రైతులకు 15000 రూపాయలు ఇవ్వనున్నట్టు నివేదిక వచ్చింది. ఐతే రెండు విడతల్లో రైతు భరోసా ఇవ్వలని భవించినా అది జరగలేదు.
Rythu Bharosa : రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త.. ఒకేసారి 15 వేలు ఖాతాల్లోకి..!
కానీ ఈసారి రైతు భరోసాని కూడా పూర్తిగా రిలీజ్ చేసేలా పథకం త్వరలో విధి విధానాలు చేస్తారని తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రైతులకు 15వేలు ఇచ్చేందుకు రైతు భరోసా గురించి ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
Arya 3 Movie : టాలీవుడ్కు ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తన కుటుంబ…
OCD : ఈ వ్యాధి మనలో చాలామందికి ఉంటుంది. తరచుగా ఏదైనా చెడు జరుగుతుందని భయపడుతూ ఉంటారు. డోర్ లాక్…
SSC CHSL Recruitment 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) 2025…
ABC Drinks : ఈ జ్యూస్ తాగితే, A నుంచి Z వరకు, అంటే అన్ని రోగాలకు దివ్య ఔషధం.…
Astrology Tips : మన హిందూ ధర్మ శాస్త్రంలో తులసి మొక్క అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో భావిస్తారు.…
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
This website uses cookies.