Telangana Government : మహిళల ఖాతాల్లో 2500.. కొత్త ఇళ్లు కూడా.. మీరు వెంటనే ఇలా చేయండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Telangana Government : మహిళల ఖాతాల్లో 2500.. కొత్త ఇళ్లు కూడా.. మీరు వెంటనే ఇలా చేయండి..!

Telangana Government : తెలంగాణా ప్రభుత్వం పేదలకు ఇళ్లు అందించేలా పనులు ముమ్మరం చేస్తుంది. అర్హత కలిగిన వ్యక్తులకు ఇళ్లు అందిందించేలా ప్రభుత్వం కార్య చరణ చేస్తుంది. అంతేకాదు అర్హత కలిగిన మహిళలకు నెలకు 2500 కూడా ఇవ్వాలని చూస్తున్నారు. ఐతే ఈ పథకాలు లబ్ది పొందాలంటే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవసరమని అధికారులు చెబుతున్నారు. రీసెంట్ గా నిజామాబాద్ జిల్లాలో డిజిటల్ సర్వే చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు, డిజిటల్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 October 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Telangana Government : మహిళల ఖాతాల్లో 2500.. కొత్త ఇళ్లు కూడా.. మీరు వెంటనే ఇలా చేయండి..!

Telangana Government : తెలంగాణా ప్రభుత్వం పేదలకు ఇళ్లు అందించేలా పనులు ముమ్మరం చేస్తుంది. అర్హత కలిగిన వ్యక్తులకు ఇళ్లు అందిందించేలా ప్రభుత్వం కార్య చరణ చేస్తుంది. అంతేకాదు అర్హత కలిగిన మహిళలకు నెలకు 2500 కూడా ఇవ్వాలని చూస్తున్నారు. ఐతే ఈ పథకాలు లబ్ది పొందాలంటే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవసరమని అధికారులు చెబుతున్నారు. రీసెంట్ గా నిజామాబాద్ జిల్లాలో డిజిటల్ సర్వే చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు, డిజిటల్ కార్డుల జారీ తో పాటుగా ఈ పైలెట్ గా ఈ ప్రాజెక్ట్ ను సమర్ధవంతంగా అమలు చేయాలని నిజామాబా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.

డిచ్ పల్లి మండలంలో సాంపల్లి గ్రామంలో, ఆర్మూర్ అసెంబ్లీ విభాగంలో మున్సిపల్ వార్డ్ 2 లో సర్వే నిర్వహించారు. ఈ సర్వే ద్వారా ఫ్యామిలీ డేటా బేస్ ఆధారమా సమాచారం లో తప్పులు లేకుండా సేకరించాలని కలెక్టర్ సూచించారు. ఇంటి నెంబర్, చిరునామా, యజమాని వివరాలు ఇతర ఫ్యామిలీ మెంబర్స్ డీటైల్స్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలని అన్నారు. నిర్ణీత సమయంలో ఈ పైలెట్ సర్వే పూర్తి చేయాలని ప్రతి ఇంటిని సందర్శించి 100% డిజిటల్ సర్వే నిర్వహించాలని ఆయన అన్నారు.

Telangana Government మహిళల ఖాతాల్లో 2500 కొత్త ఇళ్లు కూడా మీరు వెంటనే ఇలా చేయండి

Telangana Government : మహిళల ఖాతాల్లో 2500.. కొత్త ఇళ్లు కూడా.. మీరు వెంటనే ఇలా చేయండి..!

డిజిటల్ కార్డుల పైలెట్ సర్వే కోసం ఆర్మూర్ నియోజకవర్గం లో డీటైల్స్ తీసుకుంటున్నారు. బాల్కొండ నిజోయకవర్గం లో శ్రీరాంపూర్, భీంగల్ మున్సిపల్ లో 7వ వార్డు, బోధన్ నియోజకవర్గం;లో లండపొర్, బోధన్ మున్సిపాలిటీ లో 25వ వార్డును, నిజమాబాద్ అర్బన్ లో 38, 45వ డివిజన్లు సాంపల్లి లో 3వ డివిజన్ ను ఎంపిక చేసి డిజిటల్ సర్వే చేస్తున్నారు.

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది