Shanti Swaroop : దూరదర్శన్ తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత
Shanti Swaroop : తెలుగు తొలి టెలివిజన్ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ ఇక లేరు. ఈ రోజు హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో శాంతిస్వరూప్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు గత రెండు రోజుల క్రితం గుండెపోటు రావడం కుటుంబ సభ్యులు వెంటనే శాంతిస్వరూప్ ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఈయన చిక్సిత తీసుకుంటు కన్నుమూశారు.
శాంతిస్వరూప్ 1983 నవంబర్ 14న దూరదర్శన్ చానల్ లో వార్తలు చదవడం ప్రారంభించారు. ఆయన టెలీ ప్రాంప్టర్ లేకుండా కేవలం పేపర్ చూసి 10 సంవత్సరాల పాటు వార్తలు చదివేవారు. న్యూస్ రీడర్ అంటే తెలుగు ప్రజలకు శాంతిస్వరూప్ గుర్తుకు వచ్చేవారు. 2011లో తన ఉద్యోగానికి పదవీ విరమణ ఇచ్చారు. రిటైర్ అయ్యేంత వరకు ఆయన న్యూస్ చదువుతూనే ఉన్నారు.
శాంతిస్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన భార్య రోజారాణి కూడా టీవీ యాంకర్ గా కూడా పని చేశారు. కొంత కాలం క్రితమే ఆమె కన్నుమూశారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.