
Shanti Swaroop : దూరదర్శన్ తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత
Shanti Swaroop : తెలుగు తొలి టెలివిజన్ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ ఇక లేరు. ఈ రోజు హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో శాంతిస్వరూప్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు గత రెండు రోజుల క్రితం గుండెపోటు రావడం కుటుంబ సభ్యులు వెంటనే శాంతిస్వరూప్ ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఈయన చిక్సిత తీసుకుంటు కన్నుమూశారు.
శాంతిస్వరూప్ 1983 నవంబర్ 14న దూరదర్శన్ చానల్ లో వార్తలు చదవడం ప్రారంభించారు. ఆయన టెలీ ప్రాంప్టర్ లేకుండా కేవలం పేపర్ చూసి 10 సంవత్సరాల పాటు వార్తలు చదివేవారు. న్యూస్ రీడర్ అంటే తెలుగు ప్రజలకు శాంతిస్వరూప్ గుర్తుకు వచ్చేవారు. 2011లో తన ఉద్యోగానికి పదవీ విరమణ ఇచ్చారు. రిటైర్ అయ్యేంత వరకు ఆయన న్యూస్ చదువుతూనే ఉన్నారు.
శాంతిస్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన భార్య రోజారాణి కూడా టీవీ యాంకర్ గా కూడా పని చేశారు. కొంత కాలం క్రితమే ఆమె కన్నుమూశారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
This website uses cookies.