Categories: NewsTelangana

Koppula Narasimha Reddy : డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం : కొప్పుల నర్సింహ్మా రెడ్డి

Advertisement
Advertisement

Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00 లక్షలు వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సీ.సీ రోడ్డు పనులను GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్,స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు కాలనీ సంక్షేమ సభ్యులతో కలిసి టెంకాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ “ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని మేము అభివృద్ధి పనులను చేపడుతున్నామని అన్నారు.

Advertisement

Koppula Narasimha Reddy : డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం : కొప్పుల నర్సింహ్మా రెడ్డి

Koppula Narasimha Reddy  డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం — GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్,కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి

T.Nagar కాలనీ సి.సి రోడ్డు పనులకు మూడుసార్లు టెండర్లు పూర్తయిన తర్వాత మళ్లీ క్యాన్సల్ కావడంతో, మళ్లీ దాన్ని ప్రత్యేకంగా జోనల్ కమిషనర్ గారి దిశకు తీసుకెళ్లి టెండర్ వేయించి పనులను చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా జరుగుతున్న సీ.సీ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సరైన లెవెల్స్ సమకూర్చి భవిష్యత్తులో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా పనులు పూర్తి చేయాలని అధికారులకు మరియు కాంట్రాక్టర్ కు తెలియజేశారు.

Advertisement

ఇంకా డివిజన్లో మరో నాలుగు నుండి ఐదు నెలలులో టెండర్ అయ్యి మిగిలిన పెండింగ్ పనులుకు మరియు నూతనంగా చేపట్టబోయే సి.సి రోడ్డు,భూగర్భ డ్రైనేజీ మరియు కొన్ని పైలెట్ ప్రాజెక్టు కింద శాంక్షన్ అయినటువంటి పనులకు 4 నుండి 5 కోట్ల వరకు నిధులు ప్రత్యేకంగా మేయర్ గారు,కమిషనర్ గారు మరయు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గారు స్వయంగా పరిశీలించి చేపట్టబోతున్న పనులను తొందర్లోనే శుభవార్త అందుకొని పనులను ప్రారంభించుకుంటామని కాలనీ సంక్షేమ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సభ్యులు ఎం.వి శ్రీనివాస రావు, భాస్కర్, మల్లారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,సతీష్,నిరంజన్ రావు,యాదగిరి రెడ్డి మరయు బీజేపీ నాయకులు కడారి యాదగిరి,ప్రమోద్ రెడ్డి,శ్రీధర్ గౌడ్,నవీన్ రావు,శ్యాంసుందర్ రెడ్డి,ఎల్లారెడ్డి,వెంకటరమణ గౌడ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Recent Posts

Mahesh Kumar Goud : ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లండి : మ‌హేష్‌కుమార్‌ గౌడ్‌

Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జాపాల‌న అందిస్తుంద‌ని పీసీసీ చీఫ్ మ‌హేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ‌మే…

1 hour ago

Lady Aghori : మమ్మల్ని వదిలేయకపోతే మీము ప్రాణాలు తీసుకుంటాం : అఘోరి , వర్షిణి

Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…

2 hours ago

Divi Vadthya : వామ్మో.. దివి అందాల‌తో తెగ మ‌త్తెక్కిస్తుందిగా.. మాములు అరాచ‌కం కాదు ఇది..!

Divi Vadthya : బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్‌కు చెందిన…

3 hours ago

UPI పేమెంట్స్ చేసేవారికి షాక్ ఇవ్వబోతున్న కేంద్రం..!

UPI  : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్‌ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…

4 hours ago

Ponguleti Srinivasa Reddy : ఇందిరమ్మ ఇళ్ల పై పొంగులేటి కీల‌క అప్‌డేట్‌..!

Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…

5 hours ago

GPO Posts : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. జీపీవో పోస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…

6 hours ago

Janhvi Kapoor : టాలీవుడ్‌ని దున్నేస్తున్న జాన్వీ క‌పూర్.. అమ్మ‌డి క్రేజ్ మాములుగా లేదుగా..!

Janhvi Kapoor : టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన…

7 hours ago

Fathers Death : తండ్రి శవం ముందే పెళ్లి చేసుకున్న కొడుకు.. వీడియో !

Fathers Death : ఏ తండ్రికైనా తన కొడుకును పెళ్లి మండపంలో చూడాలని, మనవాళ్ళు , మానవరాళ్లతో ఆటలు ఆడుకోవాలని…

7 hours ago