YSRCP : కర్నూలు జిల్లా రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం.. ఇప్పుడు ఎందుకు డీలా పడిపోయింది..!

YSRCP : పారిశ్రామిక‌వేత్త ఎస్‌పి‌వై రెడ్డి గురించి తెలియని వారు ఉండబోరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నందిపైపులను కర్నూల్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు చేయడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్‌పి‌వై రెడ్డి. పైపులరెడ్డిగానే ఎస్‌పి‌వై రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడని చెప్పొచ్చు. ఒక రూపాయికే భోజనం అందించి పేద ప్రజల కడుపు నింపాడు. ఈ క్రమంలోనే ఎస్‌పి‌వై రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, వైసీపీ నుంచి పోటీ చేసిన ఎస్‌పి‌వై రెడ్డి నంద్యాల లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో స్థానం పొందారు. వైసీపీ తరఫున నంద్యాల ఎంపీగా గెలిచిన అనంతరం కొద్ది రోజులకు ఎస్‌పి‌వై రెడ్డి టీడీపీలో చేరారు.

ysrcp

నంద్యాల ఎంపీగా ఉన్న సమయంలో టీడీపీలో చేరిన ఎస్‌పివై రెడ్డి.. తర్వాత కాలంలో నంద్యాల అభివృద్ధికిగాను పలు కార్యక్రమాలు చేపట్టారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం కూడా నిర్వహించారు. అయితే, ఎస్‌పివై రెడ్డి ఆరోగ్యం క్షీణించగా , కొద్ది కాలం పాటు ఆయన రెస్ట్ తీసుకున్నారు. తన అల్లుడికి నంద్యాల అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబును ఎస్‌పివై రెడ్డి అడిగారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇకపోతే 2019 ఎన్నికల సమయంలో ఎస్‌పివై రెడ్డి పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరి, వీల్ చెయిర్‌లోనే క్యాంపెయిన్ చేశారు. అనంతరం ఆయన చనిపోయారు. ఇక ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఏ పార్టీలో ఉన్నారనేది బయటకు తెలియరాలేదు. కాగా ఎస్‌పివై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి జనసేనలో ఉంటారని కొందరు భావించారు.

YSRCP : అభివృద్ధి ప్రదాత ఎస్‌పివై రెడ్డి…

Kurnool Politics

కానీ, ఆయన అధికార వైసీపీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పడు ఎస్‌పివై రెడ్డి వైసీపీలో ఉన్నారు కాబట్టి తాను ఆ పార్టీలోకి వెళ్తే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఆయన అంచనా వేసుకున్నట్లు సమచారం. ఒకవేళ ఎన్నికల్లో టికెట్ లభించకపోయినా, పోటీ చేయకపోయినా తాను వైసీపీలో ఉండటమే సమంజసమని ఆయన అనుకుంటున్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన వైసీపీలోకి వెళ్తారని స్థానికంగా ప్రచారం కూడా జరుగుతున్నది. చూడాలి మరి.. ఏం జరుగుతుందో..

Recent Posts

Rs. 500 Notes : రూ.500 నోట్ల రద్దుపై కేంద్రం క్లారిటీ…!

Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…

2 minutes ago

Hema Daughter : హేమ కుమార్తె ఇషా అందంతో మ‌తులు పోగొడుతుందిగా.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!

Hema Daughter : టాలీవుడ్‌ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…

1 hour ago

Telangana : తెలంగాణ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు..!

Telangana  : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…

2 hours ago

Chiranjeevi : పొలిటికల్ రీ ఎంట్రీ పై చిరంజీవి మరోసారి క్లారిటీ..!

Chiranjeevi  : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…

3 hours ago

Bakasura Restaurant Movie : బకాసుర రెస్టారెంట్‌ ఎంటర్‌టైన్‌ చేస్తూనే అందరి హృదయాలను హత్తుకుంటుంది : నటుడు ప్రవీణ్‌

Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…

3 hours ago

Chahal : మొత్తం నా భార్యే చేసింది.. చాహల్ – ధనశ్రీ విడాకుల వివాదంపై సోషల్ మీడియాలో పోస్ట్‌ల యుద్దం..!

Chahal  : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…

4 hours ago

Anasuya And Rashmi Gautam : రష్మీ – అనసూయ మధ్య విభేదాలు.. ఏ విషయంలోనే తెలుసా..?

Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…

4 hours ago

Viral News : బాల్యవివాహాన్ని ధైర్యంగా ఎదురించిన 13ఏళ్ల బాలిక .. హెడ్‌మాస్టర్‌ సాయంతో పెళ్లి రద్దు..!

Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…

6 hours ago