ఇంతకంటే దారుణం ఉంటుందా?.. హైపర్ ఆదితో రోజా చిందులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

ఇంతకంటే దారుణం ఉంటుందా?.. హైపర్ ఆదితో రోజా చిందులు

మామూలుగా ఈటీవీలో ఈవెంట్లంటే అందులో రోజా ఉండాల్సిందే. రోజాకు ఓ స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. అందులో ఆమె డ్యాన్సులతో ఇరగ్గొట్టాల్సిందే. అయితే ఇంతకుముందు మాత్రం ఆమెతో పాటు శేఖర్ మాస్టర్ కూడా ఉండి తీరాల్సిందే. కొన్ని రోజు ఈ ఇద్దరి కెమిస్ట్రీని చూడలేక జనాలు తలలు పట్టుకున్నారు. వయసు ముదిరిని కెమిస్ట్రీపై నెటిజన్లు పెదవి విరవడంతో ఆ కాంబోకు తెరదించేశారు. గత కొన్ని ఈవెంట్లలో ఈ ఇద్దరికి స్పెషల్ సాంగ్స్ పెట్టడం లేదు. అక్కడి వరకు జనాలకు […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :12 January 2021,11:59 pm

మామూలుగా ఈటీవీలో ఈవెంట్లంటే అందులో రోజా ఉండాల్సిందే. రోజాకు ఓ స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. అందులో ఆమె డ్యాన్సులతో ఇరగ్గొట్టాల్సిందే. అయితే ఇంతకుముందు మాత్రం ఆమెతో పాటు శేఖర్ మాస్టర్ కూడా ఉండి తీరాల్సిందే. కొన్ని రోజు ఈ ఇద్దరి కెమిస్ట్రీని చూడలేక జనాలు తలలు పట్టుకున్నారు. వయసు ముదిరిని కెమిస్ట్రీపై నెటిజన్లు పెదవి విరవడంతో ఆ కాంబోకు తెరదించేశారు.

Trolls on Aadi And Roja Performance In Atto Attamma Kuthuro

Trolls on Aadi And Roja Performance In Atto Attamma Kuthuro

గత కొన్ని ఈవెంట్లలో ఈ ఇద్దరికి స్పెషల్ సాంగ్స్ పెట్టడం లేదు. అక్కడి వరకు జనాలకు కాస్త ప్రశాంతంగానే అనిపించింది. కానీ తాజాగా అంతకు మించి భయానకమైన పర్ఫామెన్స్‌తో అందరినీ బెదరగొట్టేశారు రోజా హైపర్ ఆది. సంక్రాంతి సందర్భంగా అత్తో అత్తమ్మ కూతురో అనే ఈవెంట్ రాబోతోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే తెగ వైరల్అవుతున్నాయి.

అయితే తాజాగా విడుదల చేసిన ఓ ప్రోమో మాత్రం అందరినీ భయపెట్టేలానే ఉంది. అసలే డ్యాన్సులు అంతంత మాత్రంగానే వచ్చిన ఆదితో అత్తో అత్తమ్మ కూతురో అనే పాటు రోజా,అనసూయ కలిసి స్టెప్పులు వేశారు. ఇక రోజా తన స్థాయిని తగ్గించుకుని ఇలాస్టెప్పులు వేయడంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇలాంటప్పుడు కూడా ఈ చిందులు ఎందుకని ట్రోల్ చేస్తున్నారు.

Tags :

    bkalyan

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది