A woman who remembers Soundarya
Viral Video : మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని పెద్దలు అంటుంటే వినే ఉంటాం. నిజంగా ఉంటారా..? అనే అనుమానం మనలో కూడా ఉంటుంది. కాకపోతే ఏడుగురు ఉంటారో లేదో తెలియదు కానీ.. కొన్ని సార్లు ఒక్కరిద్దరు ఎదురుపడటం చూసే ఉంటాం. అచ్చం అలాగే ఉంటారు. ఇక సోషల్ మీడియా వచ్చాక ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ మధ్యకాంలో కొంత మంది సినిమా హీరోలను పోలిన కొంతమంది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. వారిలాగే స్టైల్ మెయింటేన్ చేస్తూ వారి డైలాగ్స్, మ్యానరిజం ప్రదర్శిస్తున్నారు.
సోషల్ మీడిమాలో ఓ వ్యక్తి అచ్చం పవన్ కల్యాణ్ లాగా ఉన్నాడు. దీంతో ఆ వ్యక్తి పవన్ స్టైల్ ని ఇమిటేట్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. జూనియర్ పవన్ కల్యాణ్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దీంతో విపరీతమైన ఫాలోవర్స్ పెంచేసుకుంటున్నాడు. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాగా ఓ యువకుడు ఉండటంతో ప్రభాస్ కి సంబంధించిన డైలాగ్స్, సాంగ్స్, డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ లైకులు కొడుతూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆ యువకుడు తెగ పాపులారిటీ సంపాధించుకున్నాడు. ఇలా ఎంతో మంది ఒకరిని పోలిన మరొకరు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉన్నారు.
A woman who remembers Soundarya
ప్రస్తుతం హీరోయిన్ సౌందర్యలాగా ఉన్న ఓ యువతి సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుంది. సౌందర్య 2004 లో హెలికాప్టర్ క్రాష్ లో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా సౌందర్యలాగా నటన, హావభావాలు పలికించే హీరోయిన్ ఇప్పటి వరకు రాలేదని అంటుంటారు.అయితే ఈ యువతి అచ్చం సౌందర్యలాగా ఉండటంతో సౌందర్య ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఆ యువతి కూడా సౌందర్యలాగా హావభావాలు పలికిస్తూ, డైలాగ్స్ చేప్తూ ఖుషీ చేస్తోంది. నెటిజన్లు కూడా సౌందర్యను గుర్తు చేయడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి మరి..
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.