#image_title
Viral Video : ఈ మధ్య లవర్స్ హద్దు మీరుతున్నారు. ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియడం లేదు. ఎక్కడ పడితే అక్కడ ముద్దులాడుకోవడం, రొమాన్స్ చేసుకోవడం కామన్ అయిపోయింది. అది బస్సు అయినా రైలు అయినా ఇంకేదైనా సరే.. ఏమాత్రం ఆలోచించడం లేదు. పార్కులను కూడా వదలడం లేదు. ఎక్కడ చూసినా లవర్స్ రెచ్చిపోవడం చూసి జనాలు మాత్రం ఏంది ఇది అంటూ తల బాదుకోవడం తప్పితే ఇంకేం లేదు. ఇంకొందరు మాత్రం సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావాలని పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఈ జంట కూడా ఆ కోవకు చెందిన వాళ్లే. వీళ్లు ఏం చేశారో తెలుసా? ఏకంగా మెట్రో రైలు ఎక్కి వీడియో ఆన్ చేసి పిచ్చి చేష్టలు చేశారు. అంతటితో ఆగదు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేమైనా ఉందా.. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఆ వీడియో చూస్తే మీరు కూడా యాక్ అంటారు. ఇదేం పాడు పని. గలీజ్ పని.. అంటారు. మెట్రో రైలు ఎక్కిన యువ జంట చేసిన పిచ్చి పని చూసి మెట్రో ప్రయాణికులు కూడా షాక్ అయ్యారు. మెట్రో రైలు ఎక్కిన తర్వాత యువతి సీటు మీద కూర్చోగా.. ఆ యువకుడు మాత్రం మోకాళ్లపై ఆమెకు ఎదురుగా కూర్చొన్నాడు. ఆ తర్వాత కోక్ టిన్ ఓపెన్ చేసి తన నోట్లో కోక్ పోశాడు. అంతటితో ఆగకుండా ఆ కోక్ ను ఆ యువతి ఆ యువకుడి నోట్లో పోసింది. ఆ తర్వాత ఆ యువకుడు తన నోట్లోని కోక్.. ఆ యువతి నోట్లో పోశాడు. ఇలా రెండు మూడు సార్లు ఒకరికి మరొకరు కోక్ నోట్లో పోసుకున్నారు. అదేదో అమృతంలా చివరకు ఆ యువకుడు ఆ కోక్ ను లటక్కున మింగేశాడు.
#image_title
ఈ ఘటన ఢిల్లీ మెట్రో రైలులో చోటు చేసుకుంది. ఢిల్లీ మెట్రో రైలులో ఇలాంటి ఘటనలు కామన్ అయ్యాయి. కొన్ని జంటలు అయితే ఏకంగా మెట్రో రైలులోనే అన్ని పనులు కానిచ్చేస్తారు. కోచ్ లో ఎవరూ లేకుంటే ఏమైనా చేయడానికి వెనుకాడటం లేదు. అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇదివరకు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ జంట చేసిన పిచ్చి పని చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
This website uses cookies.