Viral Video : ఒక్క మిస్డ్ కాల్ రెండు ప్రాణాలను బలిగొంది.. వీడియో

Advertisement
Advertisement

Viral Video : టెక్నాలజీ పుణ్యమా ఎంత మంచి జరుగుతుందో అదే రీతిలో చెడు కూడా అదేవిధంగా జరుగుతుంది. ముఖ్యంగా సెల్ ఫోన్ వచ్చాక మనిషి జీవన విధానంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్మార్ట్ మొబైల్ ఫోన్ ద్వారా ఏర్పడుతున్న రకరకాల పరిచయాలు వల్ల పెళ్లి పెటాకులు అయిపోతున్నాయి. ఇదే సమయంలో ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇదే తరహాలో ఒక్క మిస్డ్ కాల్ ఇద్దరి ప్రాణాలను బలిగొనేలా చేసింది. అతనికి 25 సంవత్సరాలు ఆమెకు 45 ఏళ్లు. పైగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. పెళ్లయి భర్త ఉండి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా కానీ ఆమె 25 సంవత్సరాల యువకుడు రాంగ్ కాల్ తో కనెక్ట్ అయ్యి ఇద్దరు గాఢమైన ప్రేమతో మునిగితేలారు.

Advertisement

Advertisement

ఆమె ఇంట్లో ఈ విషయం తెలిసిన తర్వాత కలిసి బతకలేమని భావించిన ఇద్దరు చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. టీచర్ గా పనిచేస్తున్న సుజాత… రాజేష్ మృతి కేసులో సంచలన విషయాలు అందరికీ విభ్రాంతిని కలిగిస్తున్నాయి. హైదరాబాద్ హయత్ నగర్ కి చెందిన టీచర్ సుజాత… పంచత్కల్ మళ్లీ కి చెందిన రాజేష్ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఏడాదిన్నర క్రితం రాంగ్ కాల్ ద్వారా రాజేష్-టీచర్ సుజాత మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసిన ఇద్దరు పలు ప్రాంతాల్లో తిరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సుజాత పై రాజేష్ విపరీతంగా ప్రేమ పెంచుకోవడంతో… సుజాత ఇంటి చుట్టూ రోజులు తిరిగేవాడిని విచారణలో పోలీసులు తేల్చారు.

Viral Video in One missed call cost two lives

అంతే కాదు రాజేష్ సెల్ ఫోన్ కి సుజాత న్యూడ్ ఫోటో లు కూడా పంపించేదని దీంతో.. గాఢమైన ప్రేమలో రాజేష్ నగరంతో సుజాతతో మాట్లాడాలని తిడతావటంతో ఇంట్లో విషయం తెలియడంతో ఇద్దరు చనిపోదామనుకున్నా రు. ఈనెల 26వ తారీఖున ఇద్దరు కలిసి పురుగుల మందు కొన్నారు. ఇద్దరు కలిసి తాగుదామని నిర్ణయించుకున్న తర్వాత… సుజాత పిల్లలను ఆఖరి సారి చూస్తానని ఇంటికి వచ్చింది. అదే రోజు పురుగుల మందు తాగి ఆసుపత్రి పాలయ్యింది. విషయం తెలుసుకుని రాజేష్ 28వ తారీఖున పురుగుల మందు తాగి చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 29 నాది సుజాత మృతి చెందగా అదే రోజు కుళ్ళిపోయిన స్థితిలో రాజేష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

26 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

1 hour ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

2 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

3 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

4 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

5 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

6 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

7 hours ago

This website uses cookies.