Women : ప్రస్తుతం సోషల్ మీడియాకు ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాస్త ఖాళీ సమయం దొరికిన సోషల్ మీడియాలో మునిగి తేలుతుంటారు. ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో వేలాది వీడియోలు హల్చల్ చేస్తూ ఉంటాయి. ఈ సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలే కాదు సామాన్య ప్రజలు కూడా పాపులర్ అవ్వడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిసార్లు అయితే ప్రాణాలు తెగించి మరి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో ఓ మహిళ స్నానం చేస్తు రీల్స్ చేసింది. అది చూసిన నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వీడియో దేశమంతటా వైరల్ అయింది. ఈ వీడియో పై పోలీసులు అధికారులు సైతం ఆగ్రహానికి గురయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ ఆలయం అయిన అయోధ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటైన అయోధ్య లోని రామ మందిరం చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్రమంలోనే సరయు నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి ఘాటు వద్ద భక్తులు భక్తిశ్రద్ధలతో స్నానాలు ఆచరిస్తుంటారు.
భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ స్థలంలో ఓ మహిళ చేసిన నిర్వాకం అందరి ఆగ్రహానికి కారణం అయింది. దైవదర్శనానికి వచ్చిన మహిళ నదిలో రీల్స్ చేయడానికి సిద్ధమయింది. వీటిలో స్నానం చేస్తూ హిందీ పాటకు అసభ్యకర రీతిలో డ్యాన్స్ చేసింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు ఈ వీడియో పోలీసుల వరకు వెళ్ళింది. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆలయాలు, ప్రార్థన స్థలాల వద్ద ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. కానీ తాజాగా ఈ మహిళ వీడియోతో భక్తులలో ఆగ్రహ ఆవేశాలు పెరిగాయి. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుచేస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.