జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పరిశ్రమలో పరకాల శాసన సభ్యుడు చల్లా ధర్మారెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులను పరిశ్రమకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో ప్రారంభమయ్యే కంపెనీలు ఏవేవో కనుక్కున్నారు. ఈ కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో గణేశ గ్రూపు కంపెనీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు, త్వరలోనే ఆ గ్రూపు కంపెనీలు ప్రారంభించుకోనున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. గీసుగొండ, సంగెం మండలాల శివారులోని కాకతీయ వస్త్ర పరిశ్రమ ద్వారా ప్రజలకు ఉపాధి లభించనుందని తెలిపారు. ఈ కంపెనీలు ఓపెన్ అయ్యాక నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే ధర్మారెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలను ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.