జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పరిశ్రమలో పరకాల శాసన సభ్యుడు చల్లా ధర్మారెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులను పరిశ్రమకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో ప్రారంభమయ్యే కంపెనీలు ఏవేవో కనుక్కున్నారు. ఈ కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో గణేశ గ్రూపు కంపెనీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు, త్వరలోనే ఆ గ్రూపు కంపెనీలు ప్రారంభించుకోనున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. గీసుగొండ, సంగెం మండలాల శివారులోని కాకతీయ వస్త్ర పరిశ్రమ ద్వారా ప్రజలకు ఉపాధి లభించనుందని తెలిపారు. ఈ కంపెనీలు ఓపెన్ అయ్యాక నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే ధర్మారెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలను ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
This website uses cookies.