
జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పరిశ్రమలో పరకాల శాసన సభ్యుడు చల్లా ధర్మారెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులను పరిశ్రమకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో ప్రారంభమయ్యే కంపెనీలు ఏవేవో కనుక్కున్నారు. ఈ కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో గణేశ గ్రూపు కంపెనీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు, త్వరలోనే ఆ గ్రూపు కంపెనీలు ప్రారంభించుకోనున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. గీసుగొండ, సంగెం మండలాల శివారులోని కాకతీయ వస్త్ర పరిశ్రమ ద్వారా ప్రజలకు ఉపాధి లభించనుందని తెలిపారు. ఈ కంపెనీలు ఓపెన్ అయ్యాక నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే ధర్మారెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలను ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ICC T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా మరో గొప్ప విజయాన్ని…
Gold Silver Prices Today 06 March 2026 : పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి, పసిడి…
Brahmamudi 2026 March 6th Today Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారమవుతూ బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న…
Karthika Deepam 2 Today 06 March 2026 Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న 'కార్తీక దీపం 2'…
Watermelon Seeds : వేసవికాలం మొదలైన వెంటనే మార్కెట్లలో ఎక్కువగా కనిపించే పండు పుచ్చకాయ. ఎండ వేడి నుంచి ఉపశమనం…
Curd vs Buttermilk : భారతీయ ఇళ్లలో భోజనం అంటే పెరుగు లేదా మజ్జిగ తప్పనిసరిగా ఉండే ఆహారం. ముఖ్యంగా…
Money : రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా కొన్ని నాణేలు లేదా నోటులు కనిపించడం చాలా మందికి జరిగే…
India vs England T20 World Cup 2026 Semi Final : టీ20 వరల్డ్ కప్ 2026 రెండో…
Rythu Bharosa : తెలంగాణలో రైతు భరోసా చెల్లింపులు ఆలస్యం కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.…
Vijay- Rashmika : టాలీవుడ్లో ఎన్నాళ్లుగానో చర్చకు దారి తీసిన రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ ప్రేమకథ ఇప్పుడు…
RRB : రైల్వే ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు పెద్ద అవకాశం లభించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)…
Face Recognition : తెలంగాణలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెంచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం…
This website uses cookies.