జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పరిశ్రమలో పరకాల శాసన సభ్యుడు చల్లా ధర్మారెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులను పరిశ్రమకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో ప్రారంభమయ్యే కంపెనీలు ఏవేవో కనుక్కున్నారు. ఈ కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో గణేశ గ్రూపు కంపెనీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు, త్వరలోనే ఆ గ్రూపు కంపెనీలు ప్రారంభించుకోనున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. గీసుగొండ, సంగెం మండలాల శివారులోని కాకతీయ వస్త్ర పరిశ్రమ ద్వారా ప్రజలకు ఉపాధి లభించనుందని తెలిపారు. ఈ కంపెనీలు ఓపెన్ అయ్యాక నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే ధర్మారెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలను ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.