జిల్లాలోని కాణిపాకంలోని శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకుడికి శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, ఎంపీ రెడ్డప్ప, పూతలపట్టు శాసన సభ్యుడు ఎంఎస్ బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్రత సంకల్పం పూజా కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు. అనంతరం మంత్రి, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కరోనా బారి నుంచి దేశం రాష్ట్రం విముక్తి పొందాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు.
కొవిడ్ బారిన పడుకుండా ఉండేందుకు ప్రజలు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు డోసుల వ్యాక్సిన్ కూడా తీసుకుంటున్నారు. ఇకపోతే రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకునేందుకుగాను పరిమితుల విషయమై చర్చ జరిగింది. ఈ సందర్భంలో కొందరు కోర్టును ఆశ్రయించగా, కోర్టు అనుమతులతో వినాయక చవితి సంబురాలు స్టార్ట్ అయ్యాయి.
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…
Health Benefits Vitamin F : మనము ఇప్పటివరకు విటమిన్లలో ఎ, బి, బి 1, బి 2, బి…
Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…
Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…
Mint Health Benefits : పుదీనా ప్రకృతి నుంచి లభించిన దివ్య ఔషధం. దీని సువాసన అమోఘం. దిని రుచి…
Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో…
Rashmi Gautam : బుల్లితెర సెన్సేషన్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…
This website uses cookies.