జిల్లాలోని కాణిపాకంలోని శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకుడికి శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, ఎంపీ రెడ్డప్ప, పూతలపట్టు శాసన సభ్యుడు ఎంఎస్ బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్రత సంకల్పం పూజా కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు. అనంతరం మంత్రి, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కరోనా బారి నుంచి దేశం రాష్ట్రం విముక్తి పొందాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు.
కొవిడ్ బారిన పడుకుండా ఉండేందుకు ప్రజలు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు డోసుల వ్యాక్సిన్ కూడా తీసుకుంటున్నారు. ఇకపోతే రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకునేందుకుగాను పరిమితుల విషయమై చర్చ జరిగింది. ఈ సందర్భంలో కొందరు కోర్టును ఆశ్రయించగా, కోర్టు అనుమతులతో వినాయక చవితి సంబురాలు స్టార్ట్ అయ్యాయి.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.