జిల్లాలోని కాణిపాకంలోని శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకుడికి శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, ఎంపీ రెడ్డప్ప, పూతలపట్టు శాసన సభ్యుడు ఎంఎస్ బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్రత సంకల్పం పూజా కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు. అనంతరం మంత్రి, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కరోనా బారి నుంచి దేశం రాష్ట్రం విముక్తి పొందాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు.
కొవిడ్ బారిన పడుకుండా ఉండేందుకు ప్రజలు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు డోసుల వ్యాక్సిన్ కూడా తీసుకుంటున్నారు. ఇకపోతే రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకునేందుకుగాను పరిమితుల విషయమై చర్చ జరిగింది. ఈ సందర్భంలో కొందరు కోర్టును ఆశ్రయించగా, కోర్టు అనుమతులతో వినాయక చవితి సంబురాలు స్టార్ట్ అయ్యాయి.
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.