కొవిడ్ మహమ్మారి ఫస్ట్, సెకండ్ వేవ్ పూర్తి కాగా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చిరస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో కొవిడ్ కేసులు నమోదు కూడా అవుతుండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంతో సరిహద్దు కలిసి ఉన్న ఆదిలాబాద్ సరిహద్దు గ్రామాల ప్రజలపై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. సరిహద్దు గ్రామాల ప్రజలు వ్యాక్సిన్ కంపల్సరీగా తీసుకోవాలని బుధవారం ట్విట్టర్ వేదికగా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారిని అరికట్టడానికి 18 ఏళ్లు పైబడిన వారు ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని వివరిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని, అది కూడా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నడుస్తుండగా పలు ప్రాంతాల్లో అధికారులు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు.
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
This website uses cookies.