కొవిడ్ మహమ్మారి ఫస్ట్, సెకండ్ వేవ్ పూర్తి కాగా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చిరస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో కొవిడ్ కేసులు నమోదు కూడా అవుతుండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంతో సరిహద్దు కలిసి ఉన్న ఆదిలాబాద్ సరిహద్దు గ్రామాల ప్రజలపై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. సరిహద్దు గ్రామాల ప్రజలు వ్యాక్సిన్ కంపల్సరీగా తీసుకోవాలని బుధవారం ట్విట్టర్ వేదికగా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారిని అరికట్టడానికి 18 ఏళ్లు పైబడిన వారు ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని వివరిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని, అది కూడా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నడుస్తుండగా పలు ప్రాంతాల్లో అధికారులు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.