నార్నూర్: జ్వరం వస్తే కనీసం మందులు కొనుక్కోవడాని కూడా డబ్బులు లేని ధీన స్థితి వారిది. వారం రోజులుగా టైఫాయిడ్తో బాధపడుతూ గృహిణి శుక్రవారం మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగచూసింది. చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… తాడిహత్నర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ముక్తాపూర్ కొలాంగూడ గ్రామానికి చెందిన ఆత్రం ధర్మిబాయి (37) గత వారం రోజులుగా టైఫాయిడ్తో బాధపడుతుంది.
రెండురోజుల క్రితం జ్వరం తీవ్రత పెరగడంతో వివిధ రకాల టెస్టులు చేయాలని తాడిహత్నర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు సూచించారు. కానీ వారిది పేదకుటుంబం కావడంతో డబ్బులు లేకపోవడంతో ఎలాంటి టెస్టులు చేయించలేక పోయారు. మరునాడు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్దామని కుటుంబ సభ్యులు భావించినా ఉదయం నుంచి కురుస్తున్న వార్షానికి ఆసుపత్రికి వెళ్లడానికి సాధ్య పడలేదు. పరిస్థితి విషమించి ఆత్రం ధర్మిబాయి మృతి చెందింది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.