నార్నూర్: జ్వరం వస్తే కనీసం మందులు కొనుక్కోవడాని కూడా డబ్బులు లేని ధీన స్థితి వారిది. వారం రోజులుగా టైఫాయిడ్తో బాధపడుతూ గృహిణి శుక్రవారం మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగచూసింది. చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… తాడిహత్నర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ముక్తాపూర్ కొలాంగూడ గ్రామానికి చెందిన ఆత్రం ధర్మిబాయి (37) గత వారం రోజులుగా టైఫాయిడ్తో బాధపడుతుంది.
రెండురోజుల క్రితం జ్వరం తీవ్రత పెరగడంతో వివిధ రకాల టెస్టులు చేయాలని తాడిహత్నర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు సూచించారు. కానీ వారిది పేదకుటుంబం కావడంతో డబ్బులు లేకపోవడంతో ఎలాంటి టెస్టులు చేయించలేక పోయారు. మరునాడు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్దామని కుటుంబ సభ్యులు భావించినా ఉదయం నుంచి కురుస్తున్న వార్షానికి ఆసుపత్రికి వెళ్లడానికి సాధ్య పడలేదు. పరిస్థితి విషమించి ఆత్రం ధర్మిబాయి మృతి చెందింది.
Yogandhra 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్…
Kubera First Day Collections : శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందానా కీలక పాత్రలో…
Today Gold Price : బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. జూన్ 21న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల…
Breathing Pattern : సాధారణంగా శ్వాస విధానం ద్వారా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము ఈజీగా పసిగట్ట వచ్చంటున్నారు నిపుణులు.…
Suger : స్వీట్స్ తినే వారికి ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అవుతాయి. కొంతమంది రాత్రి భోజనం తర్వాత స్వీట్స్ తింటూ…
MECL Non Executive Recruitment 2025 : మినరల్ ఎక్స్ప్లోరేషన్ & కన్సల్టెన్సీ లిమిటెడ్ MECL నాన్-ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ 2025ను…
Coffee : నేటికీ టీ అన్నా కాఫీ అన్నా ఇష్టపడని వారంటూ లేరు. అందులో టీ కంటే కూడా కాఫీ…
Zodiac Sings : మన హిందూ ధర్మ శాస్త్రంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో కీలకమైన గ్రహము శుక్ర గ్రహం…
This website uses cookies.