Anasuya సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి కాంట్రవర్సీలు తెర మీదకు వస్తాయో చెప్పలేం. ఎక్కువగా సెలెబ్రిటీల మీద నెటిజన్లు ట్రోలింగ్ చేస్తుంటారు. కొన్ని సార్లు ఆ ట్రోలింగ్ సమజంసమే అని అనిపించేలా ఉంటుంది.కానీ ఒక్కో సారి సెలెబ్రిటీలను ఊరికే నెగెటివ్ కామెంట్లతో ఆడుకుంటుంటారు. వారి వస్త్రాధారణ మీద కౌంటర్లు వేస్తుంటారు. మొన్నటికి మొన్న ఓ మరాఠి నటి మీద దారుణమైన కామెంట్లు చేశారు. మరాఠీ నటి హేమంగీ కవి తన ఇంట్లో వంట చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె చపాతీల ఎంతో ఫాస్ట్గా చేస్తున్నారు.
అయితే చపాతీలు చేసేటప్పుడు శరీరం అంతా కూడా సహజంగానే కదులుతుంది. ఈ క్రమంలో ఆమె ఎద భాగంపై ఆకతాయిల కన్ను పడింది. బ్రా వేసుకోలేదా? ఎందుకు వేసుకోలేదు? అంటూ నానారకాలుగా కామెంట్లు చేశారు. దీంతో నెటిజన్లకు హేమంగీ కవి గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఇలాంటి ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లకు ధీటుగా నిలబడితేనే మిగతా వాళ్లు సైలెంట్గా ఉంటారని అనుకున్నారో ఏమో గానీ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఆమె చెప్పిన సమాధానానికి అందరూ ఫిదా అవుతున్నారు.
మగవారికి ఉన్నట్టుగానే మాక్కూడా ఉంటుంది.. అన్ని ఉంటాయి. ఇక కాళ్లు చేతులు కదులుతుంటే దానికి తగ్గట్టుగానే అవి కూడా కదులుతుంటాయి. అలా కదలని వారు ఎవరైనా ఉంటే నాకు చూపించండి. అయినా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలనేది? ఏం ధరించాలి? ఏం ధరించకూడదు అనేది? నా ఇష్టం అని హేమంగీ కవి ధీటుగా కౌంటర్ వేశారు. దీనిపై తాజాగా అనసూయ స్పందించారు. ఇలాంటి ట్రోలింగ్ అనసూయకు కొత్తేమీ కాదు. అందుకే హేమంగీ కవికి మద్దుతుగా నిలిచింది. ఎంతో ధైర్యవంతురాలివి నువ్.. అదిరిపోయేలా జవాబిచ్చావ్ అనేట్టుగా అనసూయ చెప్పుకొచ్చింది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.