వైసీపీ అధినేత, ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. మంగళవారం మంత్రి కొడాలి విజయవాడలో మాట్లాడుతూ గణేశ్ చతుర్థిపై టీడీపీ, బీజేపీ కావాలనే రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. దేశమంతా వినాయక చవితికి ఏ నిబంధనలు ఉన్నాయో రాష్ట్రంలోనూ అవే అమలులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఏపీలో అడ్రస్ లేని బీజేపీ రాజకీయం చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తోందని మంత్రి నాని మండిపడ్డారు.
బీజేపీ నేత సోము వీర్రాజుకి విగ్రహాలతోనూ వినాయక చవితితోనూ రాజకీయం చేయడం అలవాటేనని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ వినాయక చవితి అనుమతులపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు శవరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ నేతలు కావాలనే వైసీపీ సర్కారుపై బురద చల్లాలని చూస్తున్నారని మంత్రి నాని అన్నారు. కొవిడ్తో ప్రజలకు ఇబ్బందులు వస్తాయనే పరిమితులు విధించుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే రాష్ట్రంలోనూ అనుమతులు ఉంటాయని చెప్పారు.
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
This website uses cookies.