విభజిత ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు, మహిళలు నిరసన దీక్ష చేస్తున్నారు. వారి దీక్ష బుధవారానికి 631వ రోజుకు చేరింది. తుళ్లూరు మండలానికి చెందిన గ్రామాల్లో 631 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులు, మహిళలు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతవరకు ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఇకపోతే గత ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. కాగా, ఆ తర్వాత ఏపీలో ఏర్పడిన జగన్ సర్కారు మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చింది.
పరిపాలనా రాజధానిగా విశాఖ పట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని జగన్ ప్రభుత్వం పేర్కొంది. దాంతో అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జగన్ సర్కారు నిర్ణయాలను టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు. ఇక ఇటీవల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎక్కడుంటే అక్కడే రాజధాని అని వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
This website uses cookies.