Jr Ntr : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు దేశం పార్టీ పరిస్థితి ఏంటీ అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన చంద్రబాబు నాయుడు తన రాజకీయ అనుభవం అంత కూడా వయసు లేని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతిలో వరుసగా చావు దెబ్బలు తింటున్నాడు. చంద్రబాబు నాయుడు తన పార్టీకి పునరుజ్జీవనం ఇవ్వాలని ఆశించిన ప్రతి సారి కూడా వైకాపా విజయాలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చావు దెబ్బలు తీస్తూనే ఉన్నాడు. సీఎం జగన్ మోహన్ రెడ్డి దెబ్బలతో తెలుగు దేశం పార్టీ చతికిల్ల పడిపోయింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు దేశం పార్టీ పూర్తిగా చనిపోయిందని ఈ సమయంలో ఆ పార్టీకి ఊపిరి పోయాలంటే కేవలం ఎన్టీఆర్ వల్లే సాధ్యం అవుతుంది అంటూ వైకాపా నాయకుడు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏపీలో తెలుగు దేశం పార్టీ మరింతగా కనుమరుగయ్యి పోయే కాలం ముందు ఉంది. ఏపీలో ప్రతి ఒక్క వర్గం కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పట్ల పూర్తి నమ్మకంను కలిగి ఉన్నట్లుగా వెళ్లడి అయ్యింది. అందుకే చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా ప్రజలు మాత్రం జగన్ మోహన్ రెడ్డినే ఆధరించారు. వైకాపాకు అద్బుతమైన అఖండమైన విజయాన్ని సొంతం చేశారని బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ ను కనుక తీసుకు రాలేక పోతే ఆ పార్టీ మరింతగా పతనం అయ్యే అవకాశం ఉందంటున్నారు. నందమూరి తారక రామారావు వారసుడిగా తారక్ కు మాత్రమే తెలుగు దేశం పార్టీని నడిపించే సత్తా ఈ సమయంలో ఉందని రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలతో మళ్లీ తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఎందుకు ఈ సమయంలో ఎన్టీఆర్ ను రంగంలోకి దించకూడదు అంటూ చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తున్నారు. పార్టీ మరింతగా నష్టపోక ముందే ఎన్టీఆర్ తో పార్టీ కోసం ఏదైనా ప్రకటన ఇప్పిస్తే బాగుంటుందని ఈ సందర్బంగా తెలుగు తమ్ముళ్లు తమ అధినేత చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఈ విపత్కర పరిస్థితి నుండి బయట పడేందుకు ఎన్టీఆర్ ను వినియోగించుకుంటాడా అనేది చూడాలి.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.