Categories: andhra pradeshNews

Pushkarini : ఏపీలో పుష్కరిణిలో స్నానం చేస్తే.. గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం

Pushkarini : ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాలోని ములభాగల్ ప్రాంతంలో 600 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ పాద చార్యుల మఠం ఎంతో మహిమాన్వితంగా నిలిచింది. ఈ మఠం ప్రాంగణంలోనే ఉన్న నరసింహ తీర్థం అనే పుష్కరిణి, గంగానదిలో స్నానం చేసినంత పవిత్రతను కలిగిందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకుల మాటల ప్రకారం.. ఈ నీటిలో స్నానం చేస్తే పాపాలు తొలగి, శరీర ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ నీరు ఎక్కడి నుంచీ రాకపోయినా, స్వయంభుగా ఉద్భవిస్తున్నదన్న విశ్వాసం భక్తులలో ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఈ జలాన్ని పరిశీలించి, ఇందులో ఉన్న ఔషధ గుణాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించినట్టు సమాచారం.

ఈ పుష్కరిణికి గల ప్రాచీన చరిత్ర విశేషమైనది. శ్రీ పాద చార్యులు సజీవంగా బృందావనంలో కొలువై ఉండగా, సంస్కృత విద్యార్థులు వేలాదిగా వారి వద్ద గురుకుల విద్యా అభ్యసించేవారు. కాశీకి వెళ్లి గంగానదిలో స్నానం చేయాలన్న శిష్యుల కోరికను గుర్తించి, శ్రీ పాద చార్యులు గంగా తీర్థాన్ని అక్కడికే ఆహ్వానించినట్టు స్థానిక స్థలపురాణం చెబుతోంది. అప్పటి నుండి ఆ నీరు అక్కడే పుష్కరిణిగా నిలిచింది. ఈ తీర్థంలో గంగానదితో సమానమైన పవిత్రత ఉన్నదని, ఇది కేవలం కథ కాదు, ఆధ్యాత్మిక అనుభవం అని భక్తులు చెప్పుకుంటున్నారు.

Pushkarini : ఏపీలో పుష్కరిణిలో స్నానం చేస్తే.. గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం

ప్రతి ఏడాది జ్యేష్ఠ మాసంలో విశేష పూజలు, గంగా హారతి, వడిబాల వంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. మూడు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఈ పుష్కరిణిలో స్నానం చేసి నరసింహస్వామి దర్శనం కోసం వస్తున్నారు. అన్నదాన కార్యక్రమాలు, పూజా కైంకర్యాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. శరీర రుగ్మతలు, మానసిక బాధలు నివారించుకోవాలనుకునే భక్తులు ఈ తీర్థాన్ని దర్శించి, శాంతి, పుణ్యం సంతరించుకుంటున్నారని స్థానికులు భావిస్తున్నారు.

Recent Posts

Rajiv yuva Vikasam : గుడ్‌న్యూస్‌.. నిరుద్యోగ యువతకు ఇక ఆ దిగులు లేదు.. రాజీవ్ యువ వికాసం మీకు వచ్చినట్లే !!

Rajiv yuva Vikasam  : తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్…

2 minutes ago

AP Dwcra Women : డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే వాయిదాలు చెల్లించే అవకాశం..!

AP Dwcra Women : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ,…

1 hour ago

Bhu Bharati : జూన్ 2 నుంచి తెలంగాణ వ్యాప్తంగా భూ భారతి రెవెన్యూ సదస్సులు

Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ వ్యవస్థలో పారదర్శకత, సమగ్రత కలిగించేందుకు చేపట్టిన "భూభారతి" చట్టానికి ప్రజల…

2 hours ago

Mangoes : వామ్మో .. మామిడి పండు కిలో ధర రూ.2 లక్షలా..? అంత ప్రత్యేకత ఏంటి..?

Mangoes :  వేసవి అంటే మామిడి పండ్ల రుచులే గుర్తొస్తాయి. దేశవ్యాప్తంగా మామిడి సీజన్‌ ఊపందుకుంటే, పలు రకాల వెరైటీలు…

4 hours ago

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్‌ యువ వికాసం స్కీమ్‌ దరఖాస్తుదారులకు పండగలాంటి వార్త

Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగ యువతకు…

5 hours ago

Today Gold Rate : తగ్గిన బంగారం ధర .. ధరలెలా ఉన్నాయంటే?

Today Gold Rate : బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం…

7 hours ago

New Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలంటే ఈ డాక్యుమెంట్లు ఉండాల్సిందే..!!

New Ration Card : ఏపీ సర్కార్ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానించడంతో ఎన్నో కుటుంబాలు ఎంతో…

8 hours ago

Peanuts Health Benefits : వేరుశనగల‌తో ఆరోగ్య క‌లిగే మేలు తెలిస్తే వ‌ద‌ల‌రంతే

Peanuts Health Benefits :వేరుశెనగలు తినడం ఒక అద్బుతమైన అనుభూతి. స్నాక్స్ కోసం సులభంగా లభించే వేరుశెనగలు భారతీయ వంటకాల్లో…

9 hours ago