
Bhumana Karunakar Reddy : తిరుమల ప్రతిష్టతను దెబ్బతీస్తున్న కూటమి సర్కార్ - భూమన
Bhumana Karunakar Reddy : తిరుమల గోశాలలో నెలకొన్న పరిస్థితులపై టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గోవుల మృతి కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. గత మూడు నెలల్లో తిరుమల గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయని, అయినా ఆ విషయాన్ని ప్రభుత్వం బయటపెట్టకుండా రహస్యంగా ఉంచుతోందని భూమన ఆరోపించారు. తిరుపతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ దారుణ పరిస్థితులకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటూ మండిపడ్డారు.
Bhumana Karunakar Reddy : తిరుమల ప్రతిష్టతను దెబ్బతీస్తున్న కూటమి సర్కార్ – భూమన
తమ పాలనలో దాతల సహకారంతో 500 గోవులను గోశాలకు తీసుకురావడం జరిగిందని, వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని భూమన గుర్తుచేశారు. కానీ ఇప్పుడు గోవులకు సరైన ఆహారం లేక, అవి మృతిచెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లేగదూడలు శ్రమిస్తుంటే చూసేవారే లేరని, చత్తికి వేసినట్లు ఆవులకు గ్రాసం వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది మానవత్వానికి మచ్చ వేసే ఘటనగా అభివర్ణించారు.
“భగవంతుడితో సమానమైన గోవుల పరిస్థితి ఇంత దారుణంగా మారింది. ఇది మానవ తప్పిదం కాదు, మాయాజాల పాలన ఫలితం” అని అన్నారు. గోవుల మృతిపై స్వరాష్ట్రంగా విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇప్పటివరకు పవన్ స్పందించకపోవడాన్ని కూడా ప్రశ్నించారు. తిరుమల ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.