Categories: andhra pradeshNews

pawan kalyan : రాజ‌కీయంగా ప‌వ‌న్ అజ్ఞాని అనుకుంటే బొక్క‌బోర్లా ప‌డ్డ‌టే.. స‌నాత‌నం వెన‌క అంత ప్లానా..!

Advertisement
Published by
Advertisement

pawan kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌లో సెంట్రాఫ్ అట్రాక్ష‌న్ గా మారాడు.ఆయ‌న ప‌ది సంవ‌త్స‌రాలుగా అధికారం ద‌క్కించుకోవ‌డం కోసం ఎంతో ఫైట్ చేశారు.ముఖ్యంగా జ‌గ‌న్‌కి వ్య‌తిరేఖంగా ప‌ని చేశారు. టీడీపీ, బీజేపీతో క‌లిసి ఈ సారి అధికారం ద‌క్కించుకోవాల‌ని ప్లాన్ చేసిన ప‌వ‌న్ విజ‌యం సాధించారు. త‌ను పోటీ చేసిన స్థానంతో పాటు పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల‌లో విజ‌యం సాధించి రికార్డ్ సృష్టించింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇటీవ‌ల తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంలో ప‌వ‌న్ చేసిన హ‌డావిడి అంతా ఇంతా కాదు. తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే కూడలి వద్ద పవన్‌ కల్యాణ్‌ వారాహి బహిరంగ సభలో పాల్గొన్నారు. బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్‌ అంశాలు పవన్‌ వివరించారు. ఈరోజు వారాహి సభ ప్రత్యేకమైనదని పవన్ కల్యాణ్​ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిందని, ఈ 100 రోజుల్లో ఎప్పుడూ బయటకు రాలేదని తెలిపారు.

Advertisement

pawan kalyan ఏదో న‌డుస్తుంది..

ప్రజలకు ఇచ్చి హామీలను ఎలా అమలు చేయాలి, రాష్ట్రాభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ బలం కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉందని, ఏడుకొండలవాడికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని ధ్వజమెత్తారు. అన్ని ఓట్ల కోసమే చేయమని అన్నారు. తన జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని అనుకోలేదన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని పేర్కొన్నారు.తిరుమల లడ్డూలో కల్తీ జరగిందనడానికి ఏ మాత్రం ఆధారాల్లేవంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం స్పష్టం చేసినప్పటికీ పవన్ కల్యాణ్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తిరుపతిలో వారాహి బహిరంగ సభ సందర్భంగా పరోక్షంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు కఠినంగా వ్యవహరిస్తోన్నాయని, ధర్మాన్ని వ్యతిరేకించే వారికి న్యాయస్థానాలు రక్షణ సైతం కల్పిస్తోన్నాయని వ్యాఖ్యానించడం ఆయన తెగువకు అద్దం పట్టినట్టయింది. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందనీ తేల్చి చెప్పారు. దీనిపై డిక్లరేషన్‌ చేశారు.

Advertisement

pawan kalyan : రాజ‌కీయంగా ప‌వ‌న్ అజ్ఞాని అనుకుంటే బొక్క‌బోర్లా ప‌డ్డ‌టే.. స‌నాత‌నం వెన‌క అంత ప్లానా..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇలా చేయ‌డానికి కార‌ణం ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. తాము అనుసరిస్తోన్న హిందుత్వ విధానానికి పవన్ కల్యాణ్ ఓ రకంగా బ్రాండ్ అంబాసిడర్లా మారాడనీ బీజేపీ భావిస్తోన్నట్లు చెబుతున్నారు. పవన్ సనతాన నినదాన్ని అందుకున్న తరువాత రాజకీయంగా ఆయన మైలేజీ పెరిగిందనే నిర్ణయానికీ వచ్చిందనీ అంటున్నారు. ఈ ఉద్దేశంతో జనసేనతో విలీన ప్రతిపాదనలను బీజేపీ తెర మీదికి తెచ్చిందంటూ ది న్యూస్ మినిట్ ఓ కథనాన్ని ప్రచురించింది. జమిలి ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనను విలీనం చేసుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉందని పేర్కొంది. రాజకీయంగా తమ కంటే ప్రజల్లో మంచి ఆదరణ, ఛరిష్మా, సొంతంగా బలమైన కాపు సామాజిక ఓటుబ్యాంక్‌ను కలిగివున్న పవన్ కల్యాణ్‌ సారథ్యాన్ని వహిస్తోన్న జనసేనను విలనీం చేసుకోవాలని బీజేపీ బలంగా భావించే ప‌వ‌న్ విష‌యంలో ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంద‌ని అంటున్నారు.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Chandrababu : చంద్రబాబు కి పిచ్చ కోపం తెప్పిస్తున్న కూటమి నేతలు

Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు…

5 hours ago

Revanth Reddy : సెల్యూట్ రేవంత్ , ఏ CM చెప్పలేని మాటలు చెప్పారు

Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేవలం పాలనలోనే కాకుండా మాటతీరులో…

6 hours ago

Sanitation Worker : నిజాయతికి మారుపేరు ఈమె.. ఏంచేసిందో తెలుసా..?

Sanitation Worker : నిజాయతీకి వెలకట్టలేమని, అది మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనమని తమిళనాడుకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మరోసారి…

7 hours ago

YCP Vs TDP : శాసన మండలి వల్ల ఎవరికి ఉపయోగం .. వైసీపీ కా ? టీడీపీ కా ?

YCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఈ…

8 hours ago

Jobs : హైదరాబాద్‌లోని NGRIలో ఉద్యోగావకాశాలు ..జస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు !!

హైదరాబాద్‌లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన సీఎస్ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని…

9 hours ago

Vijay-Trisha : అతి త్వరలో విజయ్ – త్రిష పెళ్లి ?

Vijay-Trisha : దశాబ్దాల కాలంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న త్రిష కృష్ణన్, తన నటనతో ఎంతగా…

10 hours ago

Viral Video : రోడ్డుపై పడ్డ ఆహారమే..ఆమెకు పరమాన్నం ..వైరల్ గా మారిన వీడియో

Viral Video : ఉప్పల్‌ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఒక సంఘటన అన్నం విలువను, ఆకలి తీవ్రతను సమాజానికి…

11 hours ago

YS Jagan : జగన్ వేసిన భయంకరమయిన ట్రాప్ లో ఇరుక్కున్న టీడీపీ

YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒకవైపు…

12 hours ago

Vijay wife Sangeetha : వరుస షాకులతో విజయ్ కి నిద్ర లేకుండా చేస్తున్న భార్య

Vijay wife Sangeetha : తమిళ వెండితెర ‘దళపతి’, ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా రాజకీయాల్లో బిజీగా…

13 hours ago

Womens Day 2026 : మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

Womens Day 2026 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక నిర్ణయం…

14 hours ago

Rythu Bharosa : రైతు భరోసా సమాచారం సీఎం రేవంత్ కే తెలియదట ..ఇదెక్కడి విడ్డురం !!

Rythu Bharosa : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైతు…

14 hours ago

Woman Farmer Success Story : నెట్ హౌస్‌తో అద్భుతం: కొత్తిమీర సాగుతో రూ. 70 వేలు సంపాదిస్తున్న మహిళా రైతు!

Woman Farmer Success Story  : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…

17 hours ago