Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా స్వచ్ఛ సేవకుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా మరో కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించారు.రాబోయే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో P-4 కార్యక్రమం అమలు చేస్తామని వెల్లడించారు. సంక్రాంతి రోజునే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.
డ్వాక్రా సంఘాలకు ఎంఎస్ఎంఈల హోదా కల్పిస్తామని చెప్పారు. పేదరికం లేని సమాజం ఏర్పాటు చేసే దిశగా P-4 కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.అదేవిధంగా డ్వాక్రా మహిళలకు మరింత మేలు కలిగేలా కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం (పీఎంఎఫ్ఎంఈ), ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాల్ని (పీఎంఈజీపీ) దీనికి అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ పథకాల కింద వ్యాపారం చేసుకునేందుకు రుణాలు మంజూరు చేసి, ఆ రుణంలో 35 శాతం రాయితీ ఇవ్వనున్నారు. రూ.లక్ష రుణం తీసుకున్న వారికి రూ.35 వేలు రాయితీ లభించనుంది. అయితే ఎంపిక చేసిన వ్యాపారాలకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.
అక్కినేని ఫ్యామిలీ పరువు మొత్తాన్ని బజారుకి ఈడ్చేంత పనిచేశారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. కే టీ ఆర్ ను…
Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న…
Congress Govt : కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గత ఏడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చినప్పటి…
NABARD : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ క్రింద…
Viral Video : ఈ ప్రపంచంలో మనిషి తన జీవితాన్ని సాఫీగా నడిపించుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎప్పుడు ఎలాంటి…
Chandrababu : ప్రజల వద్దకే పాలన.. ఎంతోమంది రాజకీయ పార్టీల నాయకుల నోటి నుంచి వినే మాట. కొందరు ఆ…
Konda Surekha : బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఒక ప్రముఖ హీరోయిన్ వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చిన కొండా సురేఖపై…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. రోజు రోజుకి ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పుడు…
This website uses cookies.