
AP Farmers : ఏపీ రైతులకు జాక్ పాట్.. ఒకేసారి రెండు విడతల డబ్బులు జమ
AP Farmers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త. ‘అన్నదాత సుఖీభవ’ పథకం మరియు కేంద్ర ప్రభుత్వ PM కిసాన్ యోజన కలిపి వచ్చే జూలై 18న ప్రతి అర్హ రైతు ఖాతాలో రూ.7,000 నేరుగా జమ కానుంది. ఇందులో రూ.2,000 కేంద్ర ప్రభుత్వం నుంచి, మిగిలిన రూ.5,000 రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఇది DBT (Direct Benefit Transfer) విధానంలో నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుందని అధికారుల వారు తెలిపారు.
ఈ పథకాల ప్రయోజనాన్ని పొందాలంటే, మీరు అర్హుల జాబితాలో ఉండాలి. మీ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే రైతు భరోసా కేంద్రం (RBK) ను సంప్రదించాలి. ఇంకా పేరు లేనివారు జూలై 13లోపు మార్పులు లేదా తాజా నమోదు చేసుకోవచ్చు. ఆ మార్పులు సరైనవైతే, జూలై 18న డబ్బులు ఖాతాలోకి వస్తాయి.
AP Farmers : ఏపీ రైతులకు జాక్ పాట్.. ఒకేసారి రెండు విడతల డబ్బులు జమ
కొంతమంది రైతులకు eKYC పూర్తికాలేదు. అలాంటి వారు వెంటనే eKYC పూర్తి చేయాల్సి ఉంటుంది, లేనిచో డబ్బు రాకపోవచ్చు. ఏదైనా సందేహాలుంటే, “మనమిత్ర” హెల్ప్లైన్ 9552300009 నంబర్కు కాల్ చేసి మీ స్టేటస్ తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య రైతుల్లో ఆనందాన్ని నింపింది.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.