
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మాకు టైం ఇవ్వలేదు.. మృతుల కుటుంబ సభ్యులు..!
Pawan Kalyan : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ Game Changer కు అటెండ్ అయ్యి తిరుగు ప్రయాణంలో రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందిన చరణ్, మణికంఠల గురించి తెలిసిందే. ఐతే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ Janasena జనసేన తరపు నుంచి చెరో 5 లక్షలు ప్రకటించారు. ఐతే పవన్ కళ్యాణ్ తన ఆఫీస్ కు వచ్చినా సరే మమ్మల్ని పట్టించుకోలేదని అంటున్నారు మృతులు చరణ్, మణికంఠ కుటుంబ సభ్యులు.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మాకు టైం ఇవ్వలేదు.. మృతుల కుటుంబ సభ్యులు..!
పవన్ కళ్యాణ్ Pawan Kalyan మాకు రెండు నిమిషాల టైం కూడా ఇవ్వలేదు. మమ్మల్ని కలవలేదు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చూసి వెళ్లిపొయాడని వారు అన్నారు. మేము లక్షలు, కోట్లు అడగలేదు. కేవలం 2 నిమిషాల టైం అడిగాం.. మమ్మల్ని కలిసే అవకాశం లేనప్పుడు ఎందుకు రమ్మన్నారని వారు అంటున్నారు. మా పిల్లలు పోయారు ఇప్పుడు మేము కూడా చనిపోతామని మృతుల కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు.
గేమ్ ఛేంజర్ Game Changer ప్రీ రిలీజ్ ఈవెంట్ రిటర్న్ జర్నీలో యాక్సిడెంట్ కారణంగా CHanra చరణ్, మణికంఠ మృతి చెందారు. వారికి చిత్ర యూనిట్ నుంచి దిల్ రాజు చెరో ఐదు లక్షలు, రాం చరణ్ నుంచి, జనసేన అధినేత పవన్ నుంచి కూడా కొంత ఆర్ధిక సాయం ప్రకటించారు.
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
This website uses cookies.