Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మాకు టైం ఇవ్వలేదు.. మృతుల కుటుంబ సభ్యులు..!
Pawan Kalyan : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ Game Changer కు అటెండ్ అయ్యి తిరుగు ప్రయాణంలో రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందిన చరణ్, మణికంఠల గురించి తెలిసిందే. ఐతే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ Janasena జనసేన తరపు నుంచి చెరో 5 లక్షలు ప్రకటించారు. ఐతే పవన్ కళ్యాణ్ తన ఆఫీస్ కు వచ్చినా సరే మమ్మల్ని పట్టించుకోలేదని అంటున్నారు మృతులు చరణ్, మణికంఠ కుటుంబ సభ్యులు.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మాకు టైం ఇవ్వలేదు.. మృతుల కుటుంబ సభ్యులు..!
పవన్ కళ్యాణ్ Pawan Kalyan మాకు రెండు నిమిషాల టైం కూడా ఇవ్వలేదు. మమ్మల్ని కలవలేదు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చూసి వెళ్లిపొయాడని వారు అన్నారు. మేము లక్షలు, కోట్లు అడగలేదు. కేవలం 2 నిమిషాల టైం అడిగాం.. మమ్మల్ని కలిసే అవకాశం లేనప్పుడు ఎందుకు రమ్మన్నారని వారు అంటున్నారు. మా పిల్లలు పోయారు ఇప్పుడు మేము కూడా చనిపోతామని మృతుల కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు.
గేమ్ ఛేంజర్ Game Changer ప్రీ రిలీజ్ ఈవెంట్ రిటర్న్ జర్నీలో యాక్సిడెంట్ కారణంగా CHanra చరణ్, మణికంఠ మృతి చెందారు. వారికి చిత్ర యూనిట్ నుంచి దిల్ రాజు చెరో ఐదు లక్షలు, రాం చరణ్ నుంచి, జనసేన అధినేత పవన్ నుంచి కూడా కొంత ఆర్ధిక సాయం ప్రకటించారు.
XChat : సంచలన ప్రకటనలు , సంచలన ప్రయోగాలు చేస్తూ వార్తల్లో నిలిచే ఎలాన్ మస్క్ Elon Musk ..తాజాగా…
Niloufer Hospital : ప్రస్తుత సమాజంలో వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు. ఎన్నో రకాల వ్యాధులకు రక్త నమూనాతో పరీక్షలు…
Kilimin Fish : మనకు కొన్ని ప్రత్యేకమైన చేపలు సముద్రంలో కనిపిస్తాయి. ఈ సముద్రంలో జీవించే ఒక ప్రత్యేకమైన చేప.…
Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…
Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
This website uses cookies.