Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మాకు టైం ఇవ్వలేదు.. మృతుల కుటుంబ సభ్యులు..!
Pawan Kalyan : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ Game Changer కు అటెండ్ అయ్యి తిరుగు ప్రయాణంలో రోడ్ యాక్సిడెంట్ లో మృతి చెందిన చరణ్, మణికంఠల గురించి తెలిసిందే. ఐతే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ Janasena జనసేన తరపు నుంచి చెరో 5 లక్షలు ప్రకటించారు. ఐతే పవన్ కళ్యాణ్ తన ఆఫీస్ కు వచ్చినా సరే మమ్మల్ని పట్టించుకోలేదని అంటున్నారు మృతులు చరణ్, మణికంఠ కుటుంబ సభ్యులు.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మాకు టైం ఇవ్వలేదు.. మృతుల కుటుంబ సభ్యులు..!
పవన్ కళ్యాణ్ Pawan Kalyan మాకు రెండు నిమిషాల టైం కూడా ఇవ్వలేదు. మమ్మల్ని కలవలేదు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చూసి వెళ్లిపొయాడని వారు అన్నారు. మేము లక్షలు, కోట్లు అడగలేదు. కేవలం 2 నిమిషాల టైం అడిగాం.. మమ్మల్ని కలిసే అవకాశం లేనప్పుడు ఎందుకు రమ్మన్నారని వారు అంటున్నారు. మా పిల్లలు పోయారు ఇప్పుడు మేము కూడా చనిపోతామని మృతుల కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు.
గేమ్ ఛేంజర్ Game Changer ప్రీ రిలీజ్ ఈవెంట్ రిటర్న్ జర్నీలో యాక్సిడెంట్ కారణంగా CHanra చరణ్, మణికంఠ మృతి చెందారు. వారికి చిత్ర యూనిట్ నుంచి దిల్ రాజు చెరో ఐదు లక్షలు, రాం చరణ్ నుంచి, జనసేన అధినేత పవన్ నుంచి కూడా కొంత ఆర్ధిక సాయం ప్రకటించారు.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.