
will jagan dissolve ap assembly for jamili elections
YS Jagan : ప్రస్తతం దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల హడావుడి మొదలైంది. జమిలి ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. అందుకే ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను కూడా పెట్టడానికి సిద్ధం అవుతోంది కేంద్రం. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు సమాయాత్తం అవుతోంది. 2024 లో కాకుండా ముందే ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ.. ఎందుకు వెనకడుగు కూడా వేస్తోంది. నిజానికి ఢిల్లీకి వెళ్లి సీఎం జగన్ దీని గురించే కేంద్రంలో పలుమార్లు చర్చించారు కానీ.. ఆ ప్రయత్నాలేవీ ముందు పడలేదు. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నది. అది ఇంకా పెరగకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరోసారి గెలిచి సత్తా చాటాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదంతా పక్కన పెడితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన ఎన్నికలు జనవరిలోనే జరిగే చాన్స్ ఉన్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. దాన్ని బట్టి జగన్ కూడా నిర్ణయం తీసుకోనున్నారు. జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందితే వచ్చే జనవరిలోనే ఏపీకి కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి. ఎలాగూ జగన్ ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నారు కాబట్టి.. జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రాగానే ఏపీ అసెంబ్లీని జగన్ రద్దు చేయబోతున్నట్టు తెలుస్తోంది.అయితే.. జమిలీ ఎన్నికలను కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.
will jagan dissolve ap assembly for jamili elections
కానీ.. జగన్ మాత్రం జమిలీ ఎన్నికలు మాకు ఓకే అన్నట్టుగా కేంద్రానికి సంకేతాలు పంపిస్తున్నారు. ఏది ఏమైనా ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే వాటితో పాటే ఏపీలోనూ ఎన్నికలు జరపాల్సిందే.మరోవైపు తెలంగాణ ఎన్నికలకు జమిలితో జరిగే చాన్స్ ఉంది. నిజానికి ఈ డిసెంబర్ లోనే తెలంగాణ ఎన్నికలు జరగాలి కానీ.. జమిలీ ఓకే అయితే ఒకేసారి అన్ని రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి.
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్లో క్రికెట్కు ఉన్న…
Father Pension Money : హైదరాబాద్లో సంచలనం సృష్టించిన పెన్షన్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.…
29 Movie Review : ఓటీటీ వేదికల్లో ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాల్లో ‘29’ ఒకటి. తమిళంలో విడుదలైన…
Telangana Womens : తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న…
Pension : ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన వారికి చేరితే వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకురాగలవు. ముఖ్యంగా…
Vizag Steel Plant Blast : విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.…
Indian Railways Jobs 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరో…
This website uses cookies.