నేటి ఉరుకుల పరుగుల జీవనంలో ప్రజలు ఎవరి పనిలో వారే ఉండిపోతున్నారని, ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు సామాజకి బాధ్యత, స్పృహ అలవర్చుకోవాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సామాజిక బాధ్యత కలిగిన వారు మాత్రమే సొసైటీ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉంటారని చెప్పారు. రాజమండ్రి ప్రకాశ్ నగర్లో మై ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పేదల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీసును శుక్రవారం ఎమ్మెల్యే జక్కంపూడి ప్రారంభించారు. ఈ సందర్భంగా జక్కంపూడి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు సమాజ అభివృద్ధికి పాటు పడాలని కోరారు.
అందరూ సమాజం కోసం తిరిగి ఇచ్చే సంస్కృతిని అలవర్చుకోవాలని, తోటి వారి కోసం, పేదల కోసం తమ వంతు సాయం, తోడ్పాటు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే పేదల కోసం ఉచిత అంబులెన్స్ అందజేసి, సర్వీసు స్టార్ట్ చేసి మై ఇండియా ఫౌండేషన్ వారిని ఎమ్మెల్యే జక్కంపూడి అభినందించారు. కార్యక్రమంలో మై ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.