Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం ఏ దిశలో కూర్చొని చేస్తే మంచిదో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం ఏ దిశలో కూర్చొని చేస్తే మంచిదో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :8 June 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం ఏ దిశలో కూర్చొని చేస్తే మంచిదో తెలుసా...?

Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన దిశలో కూర్చొని భోజనం చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక, ఆరోగ్యపరంగా అనేక శుభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. సరైనది సెలవు కాకోకుండా తప్పు దిశలో గనుక కూర్చొని భోజనం చేసినట్లయితే అనేక ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఇంట్లో ఏ దిశలో కూర్చుని భోజనం చేస్తే సిరిసంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయో తెలుసుకుందాం..

Vastu Tips వాస్తు శాస్త్రం ప్రకారం భోజనం ఏ దిశలో కూర్చొని చేస్తే మంచిదో తెలుసా

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం ఏ దిశలో కూర్చొని చేస్తే మంచిదో తెలుసా…?

Vastu Tips వాస్తు శాస్త్రంలో ఏ దిశలో భోజనం చేయాలి

కోందరూ భోజనం బెడ్రూంలో చేస్తూ ఉంటారు. వాణి వాస్తు శాస్త్రం ప్రకారం ఇది సరైన దిశ కాదంటున్నారు వాస్తు నిపుణులు. భోజనం చేసే దిశా సరైన దిశ కావాలి, అలాగే సరైన స్థానాన్ని ఎంచుకోవడం కూడా ముఖ్యమే. ఇలా సరైన దిశలో కూర్చొని భోజనం చేస్తే మానసిక ప్రశాంతతతో పాటు, ఇంట్లో సంపదలు కూడా వృద్ధి చెందుతాయి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. వాస్తు శాస్త్రంలో, తూర్పు దిశలో కూర్చొని భోజనం చేసినట్లయితే, అది అత్యంత శ్రేష్టమైన దిశగా పేర్కొనబడింది.

ఇలా తూర్పు దిశలో కూర్చుని భోజనం చేస్తే జీర్ణ వ్యవస్థ సాఫీగా పని చేయడమే కాక,ఆ ఇంట్లో సంపద కూడా పెరుగుతుందంట. కాబట్టి, ఒక్కరు కూడా తూర్పు దిశగా కూర్చుని భోజనం చేస్తే మంచిది అంటున్నారు. చిన్న దిశలో కూర్చొని భోజనం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అంటున్నారు. కొందరు తెలిసి తెలియక దక్షిణ దిశలో భోజనం చేస్తుంటారు.ఇలా చేస్తే అస్సలు మంచిది కాదంటున్నారు వాస్తు నిపుణులు. ఇలా కనుక కూర్చుని భోజనం చేస్తే, ఇంట్లో ఆర్థిక ఆరోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది