
Lucky : శుక్రవారం రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లే.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం..!
Lucky : వారంలోని ఏడు రోజులలో ఒక్కొక్క రోజు ఒక్క దేవుడికి అంకితం చేయబడింది. అందులో శుక్రవారన్ని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. సంపదల దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహిస్తే వారి జీవితంలో సంపద ఆనందం ఉంటాయని నమ్మకం. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రోజు కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. అదేవిధంగా శుక్రవారం రోజున కొన్ని పొరపాట్లు చేస్తే దరిద్రం కూడా వస్తుంది. మరి శుక్రవారం రోజున చేయాల్సిన పనులు ఏమిటి అలాగే చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లవ్ ప్రపోజ్ చేయాలి అనుకునేవారు శుక్రవారం రోజున చేస్తే అది 100% సక్సెస్ అవుతుందట. అలాగే శుక్రవారం ఉదయం 6:00 నుంచి 7:00 , మధ్యాహ్నం 1నుంచి 2, మరియు రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలో శుక్ర హోరు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో లవ్ ప్రపోష్ చేస్తే అది రిజెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా శుక్రవారం రోజున విలాసలకి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తే చాలా మంచిదని పురోహితులు చెబుతున్నారు. అలాగే శుక్రవారం రోజున నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి అనుకూలం. ఇక బంగారం లాంటివి కొనుగోలు చేయడానికి శుక్రవారం చాలా మంచిది. అయితే లక్ష్మీ కటాక్షం పొందడం కోసం శుక్ర హోరు సమయంలో నూతన ఆభరణాలు , పువ్వులు , గాజులు, సెంటు సీసాలు డెకరేషన్స్ , పండ్లు వంటివి కొనుగోలు చేయడం శుభప్రదం.
Lucky : శుక్రవారం రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లే.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం..!
అంతేకాకుండా సినీ మీడియా టీవీ రంగాలలో అవకాశాల కోసం ప్రయత్నించేవారికి శుక్రవారం మంచి సమయం. ఈ రోజున ప్రయత్నిస్తే విజయం మీ సొంతం అవుతుంది. అలాగే నామకరణం , అన్న ప్రసన్న, సీమంతం, అక్షరాభ్యాసం , చెవులు కుట్టించడం వంటి శుభకార్యాలను శుక్రవారం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. అలాగే శుక్రవారం రోజు పెళ్లి చేసుకున్న మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున ఆడపిల్లను అత్తవారింటికి ఎట్టి పరిస్థితులోను పంపించకూడదు. ఇక శుక్రవారం రోజు ఆడవారు జుట్టుని విరబోసుకొని ఏడుస్తూ ఉండకూడదు. ఇలా ఉంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవికి సంబంధించిన ఏ నామం అయిన శుక్రవారం రోజు శుక్ర ఉన్న సమయంలో చదివితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజు స్నానం చేసే సమయంలో నీటిలో కొద్దిగా సెంటు, కుంకుమపువ్వు , ఉసిరి పువ్వు కలిపిన ఐదు నిమిషాల తర్వాత వాటితో స్నానం చేస్తే దరిద్రం పోతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం మీ సొంతమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.