
Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి నాటి నుంచి... శ్రీ మహావిష్ణువు.. ఈ రాశుల వారే మహర్జాతకులు, నా మాటే శాసనం...?
Vaikuntha Ekadashi : 2025 వ సంవత్సరంలో కాబోతున్న విశిష్టమైన ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. అయితే హిందూ ధర్మ శాస్త్రంలో ఈ ఏకాదశి తిధికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని సంవత్సరంలో 24 సార్లు ఆచరిస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన తిధి. ఈ వైకుంఠ ఏకాదశి జనవరి 9 మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాలకు ప్రారంభమై జనవరి 10 ఉదయం 10 గంటల 19 నిమిషాలకు ముగుస్తుంది.వైకుంఠ ఏకాదశి నాడు శుక్ల యోగ : మనం తిధుల ప్రకారం జనవరి 10నే వైకుంఠ ఏకాదశి జరుపుకుంటాం. ఈసారి మాత్రం వైకుంఠ ఏకాదశి ప్రత్యేక యోగా కలయికతో రాబోతుంది. అయితే ఈ ఏకాదశి రోజున శుక్ల యోగ ఏర్పడుతుంది. అవునా ఇటువంటి తిధిని జ్యోతిష్య శాస్త్రంలో చాలా పవిత్రంగా భావిస్తారు. అయితే ఇలా జరుగుట వలన కొన్ని రాశుల వారికి భారీ ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం…
Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి నాటి నుంచి… శ్రీ మహావిష్ణువు.. ఈ రాశుల వారే మహర్జాతకులు, నా మాటే శాసనం…?
మేష రాశి :
మేష రాశి వారికి వైకుంఠ ఏకాదశి నాడు ఈ జాతకులకు లబ్ది చేకూరుతుంది. వృత్తి,వ్యాపారాలలో అభివృద్ధి పెరుగుతుంది. మేష రాశి వారికి విష్ణు యొక్క ఆశీర్వాదం ఉంటుంది. వీరికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు. కుటుభంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి.
కర్కాటక రాశి :
కర్కాటక రాశి వారిక వైకుంఠ ఏకాదశి నుంచి బాగా కలిసి వస్తుంది. మీరు ఏ పని చేసినా అన్నింటా విజయాలే. కుంట ఏకాదశి నుంచి వీరికి ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరిగిపోతుంది. వీరి పై వీరికి నమ్మకం ఏర్పడుతుంది. కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతారు. మీరు చేసే ప్రణాళికలు వీరికి ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తాయి. వృత్తి వ్యాపారాలు పురోగతి ఉంటుంది. ప్రపంచంలో అంతులేని కీర్తి ప్రతిష్టలు వస్తాయి అలాగే కుటుంబంలో బంధాలు బలపడతాయి.
తులారాశి :
ఈ తులా రాశి వారు వైకుంఠ ఏకాదశి నుంచి వృత్తి వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. ఈ సమయం తులా రాశి వారికి అనుకూలమైనది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు. ఉద్యోగాలు ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకొనుటకు భాగస్వామ్య వ్యాపారులకు ఈ సంవత్సరం చాలా ఉత్తమమైనదని చెబుతున్నారు. కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో సంబంధాలు ఏర్పడతాయి.
ధనస్సు రాశి:
ఈ వైకుంఠ ఏకాదశి నుంచి ధనస్సు రాశి వారికి అదృష్ట యోగం పట్టబోతుంది. మీరు రాబోయే కాలంలో ధనస్సు రాశి వారు అంత విజయాలని సాధించడానికి అనుకూలమైన సమయం. వీరికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసినా అన్నింట అదృష్టమే కలిసి వస్తుంది.
మీన రాశి :
కుంట ఏకాదశి నుంచి ఈ మీన రాశి వారికి శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షం ఈ రాశి వారిపై ఉంది. ఈ వైకుంఠ ఏకాదశి నుంచి ఉద్యోగస్తులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆర్థికంగా వీళ్ళ పరిస్థితి వేగంగా పెరుగుతుంది. చేసే వ్యాపారాల్లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తిలో వేగవంతమైన అభివృద్ధి కూడా కనబరుస్తుంది. ఈ మీన రాశి వారికి అదృష్టమైన సమయం.
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
This website uses cookies.