
Garuda Purana : మరణం సంభవిస్తున్న వ్యక్తి దగ్గర ఈ వస్తువులు పెడితే... ఆత్మ సరాసరి స్వర్గానికి వెళుతుందంట అవి ఏమిటి...?
Garuda Purana : ధర్మంలో గరుడ పురాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణానికి అధినేత మహావిష్ణువు. గరుడ పురాణంలో మనుషులు చేసే పాపకర్మాలను.. మరణాంతరం తర్వాత జీవిత ప్రయాణం గురించి విష్ణువు తన భక్తుడైన గరుత్మంతునికి వివరించాడు. మరణం అనంతరం గరుడ పురాణం 13 రోజుల పాటు పారాయణం చేస్తారు. ఇలా చేయడం ఆత్మకు శాంతి చేకూడుతుందని నమ్మకం. అయితే మరణం ఆసన్నమైన సమయంలో అతని దగ్గర కొన్ని వస్తువులు ఉంచితే,ఆత్మ ప్రయాణం స్వర్గం వైపు సాగుతుందని. అదేమిటో తెలుసా…
Garuda Purana : మరణం సంభవిస్తున్న వ్యక్తి దగ్గర ఈ వస్తువులు పెడితే… ఆత్మ సరాసరి స్వర్గానికి వెళుతుందంట అవి ఏమిటి…?
గరుడ పురాణంలో పుట్టినప్పటినుంచి మరణించే వరకు ఏమేమి జరుగుతాయని విషయాలను మాత్రమే కాదు ఎవరైనా మరణించిన తర్వాత చేసిన పనులు ఉన్నటువంటి శిక్షలు పొందుతారు కూడా పేర్కొంది. అంతేకాదు మనిషి వలన సమయంలో ఎలాంటి అనుభవాలను పొందుతాడు మరణాంతరం తర్వాత ఆత్మ ప్రయాణం ఎటువైపు సాగుతుంది అనే విషయాల గురించి గరుడ పురాణంలో చెప్పబడింది. సుఖ దుకాలను ఎలా పొందుతారు, ఆత్మ స్వర్గం లేదా నరకంలో ఎలాంటి స్థానానికి చేరుకుంటుందో శ్రీమహావిష్ణువు వివరించారు. మరణించిన తర్వాత ఆత్మ నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్లాలంటే చనిపోయేటప్పుడు కొన్ని వస్తువులు అతని దగ్గర పెడితే నరకంలో ప్రవేశించాల్సిన అవసరం లేదని గరుడ పురాణంలో పేర్కొనబడింది.
ఎవరికైనా మరణం ఆసన్నమైందని తెలిసిన వెంటనే అతనిని తులసి మొక్క దగ్గర పడుకోబెట్టాలి. అంతేకాదు తులసి దళాలు, మంజరి నుతిటి మీద పెట్టాలి. తులసి నీరునీ నోట్లో పోయాలి. చేయడం వలన మరణాంతరం ఆత్మ యమలోకానికి వెళ్ళదని నమ్మకం.
గంగాజలం : ఎవరికైనా మరణించే సమయం ఆసన్నమైతే తులసీదానాలు కలిపి నీరు నోట్లో పోస్తారు. గాచలంలో తులసి దళాలు వేసి నీరు పోయడం అత్యంత శ్రేష్టమని చెబుతున్నారు. నుంచే ముందు అతని నోటిలో గంగాజలం పోయండి. చేయడం అలా జీవితకాలంలో చేసిన పాపాలు తొలిగి మరణం తర్వాత అతని ఆత్మకు స్వర్గం లో స్థానం దొరుకుతుందని నమ్మకం.
దర్భలు: దర్భావకా పవిత్ర గడ్డి, పూజారి కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. అయితే మరణం సమయంలో వ్యక్తికి దెబ్బతో చేసిన చాప మీద పడుకోబెట్టి మరణిస్తున్న వ్యక్తి నోటిలో తులసి ఆకులని వేయడం వలన అతని ఆత్మ స్వర్గంలోకి ప్రవేశిస్తుందని నమ్మకం.
నల్ల నువ్వులు: విష్ణువు దూలి నుంచి జన్మించిన నల్ల నువ్వులకు విశిష్ట స్థానం ఉంది. నానికి ముందు అతని చేతుల్లో నువ్వుల దానం చేయడం వలన మరణాంతరమాత్మ ఇటువంటి ఇబ్బంది కలగకుండా స్వర్గం వైపు పయనిస్తుందని నమ్మకం.
దుస్తులు : గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన తర్వాత కూడా అతని ఆత్మ ప్రపంచకాలు బంధాన్ని విడిచిపెట్టదు. మరణించిన వారి దుస్తులను కుటుంబ సభ్యులు ధరించవద్దని అనే నియమముంది. ఎందుకంటే అతని దుస్తులను ధరిస్తే వారి ఆత్మ ఆకర్షించవచ్చు. మరణించిన తర్వాత అతని దుస్తులను, వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం ఆత్మకు శాంతిని మోక్షానిస్తుంది.
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.