
Garuda Purana : మరణం సంభవిస్తున్న వ్యక్తి దగ్గర ఈ వస్తువులు పెడితే... ఆత్మ సరాసరి స్వర్గానికి వెళుతుందంట అవి ఏమిటి...?
Garuda Purana : ధర్మంలో గరుడ పురాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణానికి అధినేత మహావిష్ణువు. గరుడ పురాణంలో మనుషులు చేసే పాపకర్మాలను.. మరణాంతరం తర్వాత జీవిత ప్రయాణం గురించి విష్ణువు తన భక్తుడైన గరుత్మంతునికి వివరించాడు. మరణం అనంతరం గరుడ పురాణం 13 రోజుల పాటు పారాయణం చేస్తారు. ఇలా చేయడం ఆత్మకు శాంతి చేకూడుతుందని నమ్మకం. అయితే మరణం ఆసన్నమైన సమయంలో అతని దగ్గర కొన్ని వస్తువులు ఉంచితే,ఆత్మ ప్రయాణం స్వర్గం వైపు సాగుతుందని. అదేమిటో తెలుసా…
Garuda Purana : మరణం సంభవిస్తున్న వ్యక్తి దగ్గర ఈ వస్తువులు పెడితే… ఆత్మ సరాసరి స్వర్గానికి వెళుతుందంట అవి ఏమిటి…?
గరుడ పురాణంలో పుట్టినప్పటినుంచి మరణించే వరకు ఏమేమి జరుగుతాయని విషయాలను మాత్రమే కాదు ఎవరైనా మరణించిన తర్వాత చేసిన పనులు ఉన్నటువంటి శిక్షలు పొందుతారు కూడా పేర్కొంది. అంతేకాదు మనిషి వలన సమయంలో ఎలాంటి అనుభవాలను పొందుతాడు మరణాంతరం తర్వాత ఆత్మ ప్రయాణం ఎటువైపు సాగుతుంది అనే విషయాల గురించి గరుడ పురాణంలో చెప్పబడింది. సుఖ దుకాలను ఎలా పొందుతారు, ఆత్మ స్వర్గం లేదా నరకంలో ఎలాంటి స్థానానికి చేరుకుంటుందో శ్రీమహావిష్ణువు వివరించారు. మరణించిన తర్వాత ఆత్మ నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్లాలంటే చనిపోయేటప్పుడు కొన్ని వస్తువులు అతని దగ్గర పెడితే నరకంలో ప్రవేశించాల్సిన అవసరం లేదని గరుడ పురాణంలో పేర్కొనబడింది.
ఎవరికైనా మరణం ఆసన్నమైందని తెలిసిన వెంటనే అతనిని తులసి మొక్క దగ్గర పడుకోబెట్టాలి. అంతేకాదు తులసి దళాలు, మంజరి నుతిటి మీద పెట్టాలి. తులసి నీరునీ నోట్లో పోయాలి. చేయడం వలన మరణాంతరం ఆత్మ యమలోకానికి వెళ్ళదని నమ్మకం.
గంగాజలం : ఎవరికైనా మరణించే సమయం ఆసన్నమైతే తులసీదానాలు కలిపి నీరు నోట్లో పోస్తారు. గాచలంలో తులసి దళాలు వేసి నీరు పోయడం అత్యంత శ్రేష్టమని చెబుతున్నారు. నుంచే ముందు అతని నోటిలో గంగాజలం పోయండి. చేయడం అలా జీవితకాలంలో చేసిన పాపాలు తొలిగి మరణం తర్వాత అతని ఆత్మకు స్వర్గం లో స్థానం దొరుకుతుందని నమ్మకం.
దర్భలు: దర్భావకా పవిత్ర గడ్డి, పూజారి కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. అయితే మరణం సమయంలో వ్యక్తికి దెబ్బతో చేసిన చాప మీద పడుకోబెట్టి మరణిస్తున్న వ్యక్తి నోటిలో తులసి ఆకులని వేయడం వలన అతని ఆత్మ స్వర్గంలోకి ప్రవేశిస్తుందని నమ్మకం.
నల్ల నువ్వులు: విష్ణువు దూలి నుంచి జన్మించిన నల్ల నువ్వులకు విశిష్ట స్థానం ఉంది. నానికి ముందు అతని చేతుల్లో నువ్వుల దానం చేయడం వలన మరణాంతరమాత్మ ఇటువంటి ఇబ్బంది కలగకుండా స్వర్గం వైపు పయనిస్తుందని నమ్మకం.
దుస్తులు : గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన తర్వాత కూడా అతని ఆత్మ ప్రపంచకాలు బంధాన్ని విడిచిపెట్టదు. మరణించిన వారి దుస్తులను కుటుంబ సభ్యులు ధరించవద్దని అనే నియమముంది. ఎందుకంటే అతని దుస్తులను ధరిస్తే వారి ఆత్మ ఆకర్షించవచ్చు. మరణించిన తర్వాత అతని దుస్తులను, వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం ఆత్మకు శాంతిని మోక్షానిస్తుంది.
Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…
YSR : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్…
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
Ajwain Water : మన వంటింట్లో ఉండే సాధారణ పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం నుంచి…
Curry Leaves : మన వంటగదిలో కరివేపాకు లేకుండా వంట పూర్తి కావడం కష్టం. ప్రతి కూరలోనూ, పప్పులోనూ ఇది…
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్…
This website uses cookies.