Guru Pournami Day do this remedy with salt before 8 pm
ఈరోజు గురు పౌర్ణమి రాత్రి 8:15 నిమిషాల్లోపు ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే అదృష్టం పట్టి కోటీశ్వరుడు అవుతారు. మరింతకు జూలై మూడు గురు పౌర్ణమి రోజు మనం పెట్టవలసిందేంటి అదృష్టం పట్టి మనం కోటీశ్వరులు అయ్యేటటువంటి యోగం ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుంది. ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. తల్లి తర్వాత మనకు జ్ఞానాన్ని అందించి ఈ ప్రపంచంలో ఏది మంచి ఏది చె డు అనేటటువంటి తారతమ్యాలను మనకు తెలియజేసేది గురువు మాత్రమే అలాంటి గురువుని మనం పూజించటం కోసం చక్కగా ఒక తిధిని నిర్ణయించబడింది.
సాయిబాబాను ఇలా పూజించుకోవడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం.. అలాగే పూజా విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.. గురు పౌర్ణిమనాడు సూర్యోదయ పూర్వమే మనం నిద్రలేవాలి. తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రపరచుకోవాలి. ముందుగా మీరు సూచి అయిన తర్వాత తెల్లని వస్త్రాన్ని కానీ లేదా పసుపు రంగు దుస్తులను కానీ ధరించాలి. అలా ధరించిన తర్వాత నుదుటన సింధూరం అలంకరించుకోవాలి. రేపే గురు పౌర్ణమి అనగా ఈరోజు సాయంత్రం మనం చేయవలసిన పని మరొకటి ఉంది. అదేంటంటే కొమ్ము శనగలను నానబెట్టి వరుసటి రోజున పచ్చిశనగలతో 11 సెనగలతో కానీ 21, 47 లేదా 51 తీసుకుని పటానికి శనగలతో బాబాకి మాలను వేయడం ద్వారా గురువు యొక్క అనుగ్రహం మనకు లభించడం జరుగుతుంది.
Guru Pournami Day do this remedy with salt before 8 pm
దత్తాత్రేయని పటం కానీ సాయిబాబా విగ్రహం కానీ లేక పటం గానీ తీసుకుని పటాన్ని శుభ్రపరిచి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి. పసుపు రంగు పూలతో పూజిస్తే మనకు మంచి ఫలితం అనేది దక్కుతుంది. వీలైతే మీరు పసుపు రంగు పూలతోటి బాబాని అలంకరించండి. అలాగే అదీ పసుపు రంగు పూలతో పూజించడం ద్వారా చాలా చక్కటి ఫలితం లభిస్తుంది. ముందుగా ఆచమనం చేసి ఆ తర్వాత దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత భాబాను మనం పసుపు కుంకుమ అక్షంతలతో పూజించాలి. ఇప్పుడు మాలగా చేసిన కొమ్ము శనగల దండను బాబా మెడలు అలంకరించుకోవాలి. అలా అలంకరించిన తర్వాత బాబాకు మనం అరటి పండు కానీ తాలింపు సెనగలు, కోవా చపాతి, బ్రెడ్ ఇలా మీకు అందుబాటులో మీకు వీలుగా మీ యొక్క స్తోమతను బట్టి నైవేద్యాన్ని సమర్పించి ధ్యానించాలి.
వీటిలో మీకు వీలైన నైవేద్యాలను తప్పకుండా సాయిబాబాకు సమర్పించాలి. ఆ తరువాత అగర్బత్తి వెలిగించి బాబాకు ధూపం వేయాలి. ఈ గురు పౌర్ణమి రోజున సాయి సచ్చరిత్ర కానీ దత్తాత్రేయ స్వామి యొక్క అష్టోత్తరాణి గాని పటిస్తే అకండమైనటువంటి పుణ్యఫలం అనేది లభిస్తుంది.. అలాగే రాత్రి సమయంలో ఎనిమిది గంటల 15 నిమిషాల లోపు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పు వేసి చేసినట్లయితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది..
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
Sawai Madhopur | దేశవ్యాప్తంగా వర్షాలు విరుచుకుపడుతుండగా, రాజస్థాన్లో వర్ష బీభత్సం జనజీవితాన్ని స్తంభింపజేస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న…
భర్త ప్రాణాలు రక్షించేందుకు తన అవయవాన్ని దానం చేసిన ఓ భార్య... చివరకు ప్రాణాన్ని కోల్పోయిన విషాదకర ఘటన మహారాష్ట్రలోని…
This website uses cookies.