Japa Mala : భగవంతుడిని ఆరాధించడం అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఎవరికి నచ్చిన పద్ధతిలో వారు దేవ దేవుడిని ఆరాధిస్తుంటారు. మతాలు వేరు అయినప్పటికీ పూజించే దేవుడు ఒక్కటేనన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, హిందూ మతంలో ధర్మం ప్రకారం.. భక్తులు రకరకాల పద్ధతుల్లో దేవుడిని పూజిస్తుంటారు. అలా పూజించే పద్ధతులలో జపం కూడా ఒకటి. ఇది అన్నిటికంటే కూడా శ్రేష్టమైనదని పెద్దలు వివరిస్తుంటారు. కాగా, ఏ జపం ఏ మాలతో చేయాలి? అందువల్ల కలిగే ప్రయోజనాలేంటనే సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం.
దేవుడిని పూజించే క్రమంలో జపం చేస్తుండటం మనం చూడొచ్చు. అలా జపం చేస్తున్న క్రమంలో ధ్యానముద్ర దాల్చి ఏకాగ్రత పెంచుకోవచ్చును కూడా. అలా దండలు ద్వారా జపాలు చేస్తుంటారు. హిందూ ధర్మం ప్రకారం భక్తులు ఉపయోగించే జపాల మాలలు లేదా దండలు రకరకాలుగా ఉంటాయి. అందులో ఒక్కోదానికి ఒక్కో ఉపయోగం ఉంటుంది. జ్యోతిష్యంలో పేర్కొన్నట్లుగానే ఈ విలువైన రత్నాలు లేదా దండల ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇలా రత్నాల ద్వారా పూజలు చేస్తే కనుక అత్యద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.మీ జాతక చక్రంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే మీరు బిల్వమాలతో జపం చేస్తే చక్కటి ప్రయోజనాలుంటాయి.
బిల్వ చెక్కతో తయారు చేసిన మాల మాణిక్యంతో జపం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే తులసి మాలతో శ్రీహరి మంత్రాన్ని జపిస్తూ జపం చేస్తే చాలా మంచిది. మీ జీవితం శుభప్రదం అవుతుంది కూడా. చిన్ని కృష్ణుడి అనుగ్రహం పొందాలంటే కనుక మీరు వైజయంతి మాలతో జపం చేయాల్సి ఉంటుంది. అలా వైజయంతి హారంతో జపం చేస్తే కనుక మీ శని దోషం తొలగిపోవడంతో పాటు శని దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించడానికిగాను తామరమాల జనం చేయాల్సి ఉంటుంది. ఈ మాల ద్వారా జపం చేస్తే మీ వ్యాపారంలో పురోగతి పొందుతారు. భోళా శంకరుడి కన్నీటి నుంచి ఉద్భవించినట్లు భావించే రుద్రాక్ష మాలతో జపం చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.