Karthika Somavaram : కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఎలా చేయాలి..?పూజా విధానం…. పాటించవలసిన నియమాలు…!

Advertisement
Advertisement

Karthika Somavaram  : మనం కార్తీక సోమవారం నాడు పూజ ఎలా చేయాలి.. మరియు ఉపవాసం ఎలా చేయాలి.. పాటించాల్సిన నియమాల గురించి మనం తెలుసుకుందాం.. కార్తీక మాసంలో సోమవారాలు అతి విశిష్టమైనవి అని అందరికీ తెలిసిందే.. శివ కేశవుల అనుగ్రహం కలిగేలా ఈ సోమవారాలను గడపడానికి కార్తీక పురాణం పఠించడం చాలా మంచిది. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పరమశివుడి విగ్రహం లేదా ఫోటోని గంధం, కుంకుమ, పసుపు పూలతో అలంకరించాలి. అలాగే పూజ గదిలో ఉన్న అందరూ దేవుళ్లను కూడా గంధం కుంకుమ పూలతో అలంకరించాలి. తర్వాత శివుడికి దీపారాధన చేసి శివపార్వతులను పూజించాలి. కార్తీక సోమవారం నాడు ఆవు నేతితో దీపారాధన చేయాలి. అష్టోత్తర శతనామావళి శివ అష్టోత్తర శతనామావళి అనే శ్లోకాలు పఠిస్తూ పూజ చేయాలి. గంధం కుంకుమ అక్షింతలతో అర్ధనారీశ్వరులను పూజించి నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్షను పట్టాలి. సాయంత్రం మళ్ళీ శివ పూజ చేసి తులసి కోట ముందు ఇంటి ముఖ ద్వారం ముందు దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాస దీక్షను విరమించాలి.

Advertisement

ఉపవాసం ఎలా చేయాలి అంటే కార్తీక సోమవారం నాడు ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం లాంటి వాటిని తీసుకోకుండా ఉండాలి. నక్షత్ర దర్శనం చేసేటప్పుడు కార్తీక దామోదర రక్షించు కాపాడు అని మనసులోని కోరికలు చెప్పుకొని నమస్కరించాలి. శివపార్వతుల అనుగ్రహం కలిగేలా ఈ కార్తీక సోమవారం గడపడానికి కార్తీక పురాణం ఒకటి కాదు రెండు కాదు ఆరు మార్గాలను సూచించింది. అందులో మొదటిది కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండగలిగిన వారు ఉదయమంతా తులసి తీర్థం పుచ్చుకుంటూ శివ నామస్మరణతో కాలం గడపాలి. రాత్రంతా జాగరణ చేసి మర్నాడు అన్నదానం చేసి ఉపవాస ముగించాలి. రెండో పద్ధతి ఉదయం వేళలో ఆహారం తీసుకొని రాత్రంతా ఉపవాసం ఉంటారు. ఈ పద్ధతిని ఏకభుక్తం అంటారు. శివ దర్శనం చేసుకొని ఉపవాసం దీక్షను ముగిస్తారు. సూర్యాస్తమయానికి ఒక గంట ముందు ఒక గంట తర్వాత కాలాన్ని ప్రదర్శకాలంగా చెప్పుకోవచ్చు. ఇక నాలుగో పద్ధతి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ఎవరైనా బయాచితంగా పెట్టిన ఆహారం స్వీకరిస్తారు దీన్ని ఆయాచిత వ్రతం అంటారు.

Advertisement

ఇక ఐదో పద్ధతి కనీసం ఒక పూట కూడా ఉపవాసం ఉండలేని వారు ఉదయాన్నే తలస్నానం చేసి పగలంతా శివనామ స్మరణలతో గడుపుతారు. అలా కూడా చేయలేనివారు నువ్వులని దానం చేయడానికి ఆరో పద్ధతిగా కార్తీక పురాణం సూచిస్తుంది. కార్తీక మాసంలో నువ్వులను దానం చేయడం వలన చేసిన పాపాలు అన్నిటి నుంచి విముక్తులవుతారు.. కార్తీక సోమవారం నాడు అనుకోకుండా ఉపవాసం ఉన్న ఒక్కటి కూడా శివ సాహిత్యం దక్కిన కథ కార్తీక పురాణంలో ఉంది.కార్తీక సోమవారం నాడు స్నానం, ధ్యానం, జపం, ఉపవాసం, అభిషేకం ఇలా ఏ పని చేసినా కూడా విశేషమైన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు కార్తీక సోమవారం రోజు కార్తీక పురాణం చదువుకోవాలి…

Advertisement

Recent Posts

Nutmeg Drink : కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకి శుభవార్త…. మీకోసమే ఈ ఔషధం… దీనిని నీళ్లలో కలిపి తాగారంటే అవాక్కే…?

Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…

46 minutes ago

Bhu Bharati : కొత్త ఫీచ‌ర్‌తో భూ భారతి.. ఏ మార్పు చేయాల‌న్న రైతు ఆమోదం త‌ప్ప‌ని స‌రి..!

Bhu Bharati  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…

2 hours ago

Today Gold Price : ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Today Gold Price  : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…

3 hours ago

karthika deepam 2 Today Episode : దీపే కాల్చింద‌ని ఎస్ఐకు ద‌శ‌ర‌థ్ వాగ్మూలం.. మ‌రింత‌గా ఇరికించేందుకు జ్యోత్స్న మ‌రో ప్లాన్‌

karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…

4 hours ago

Sprouted Fenugreek : పరగడుపున మొలకెత్తిన మెంతులను తింటే… ఇన్ని రోజుల వరకు ఎంత మిస్ అయ్యాం .. ప్రయోజనాలు తెలుసా…?

Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…

5 hours ago

AP Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి..!

AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…

6 hours ago

Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…?

Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…

7 hours ago

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

15 hours ago