Sabarimala : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శబరిమలలో కుంభ మాసం అంటే మాఘమాసం కోసం భక్తుల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాఘమాసాన్ని ఇక్కడ కుంభ మాసం అంటారు. ఈ కుంభనెల సందర్భంగా ఎక్కువ మందిని అనుమతించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం చేసిన విజ్ఞప్తి ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఇప్పటికే ఐదువేల మంది భక్తులను అనుమతించామని, అంతకంటే ఎక్కువ మందిని అనుమతించడం కుదరదని తేల్చిచెప్పింది. కుంభనెల నేపథ్యంలో ఈ నెల 12న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోనుంది. ఈ సందర్భంగా 15వేల మంది భక్తులకు అవకాశం కల్పించాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కోరింది. కేరళ ప్రభుత్వాన్ని బోర్డు ఇటీవల ఓ లేఖలో రాసింది. కేరళ రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ తీవ్రతను అంచనా వేసి.. నిర్ణయాన్ని వెల్లడించాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఆరోగ్యశాఖ హెచ్చరికల నేపథ్యంలో కేరళప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.