
MahaBharatham : అశ్వద్ధామ 5000 సంవత్సరాలుగా ఎలా బ్రతికున్నాడు.?
MahaBharatham : సహజంగా మనిషి ఆయుర్దాయం 100 సంవత్సరాలు అంతకు మించి మహా గొప్పగా బ్రతికితే మరో 27 ఇక అంతకుమించి బ్రతకడం అనేది ఇంపాసిబుల్ అనేది వాస్తవం. అయితే ఒక వ్యక్తి 5000 సంవత్సరాల నుండి ఈ భూమి మీద ఇంకా బ్రతికే ఉన్నాడని తెలిస్తే మీరు నమ్ముతారా..? ఎవరైనా సరే అది జరిగే పని కాదని చెప్తారు. కానీ ఆ మనిషి యొక్క గత చరిత్రను తెలుసుకుంటే మీరు తప్పకుండా నమ్మి తీరుతారు. అతడే అశ్వద్ధామ రీసెంట్గా ప్రభాస్ హీరోగా రూపొందించిన కల్తీ సినిమాలో కూడా అశ్వద్ధమ కారెక్టర్ ఉంది. వేల సంవత్సరాలుగా ఎందుకు ఎదురు చూస్తున్నాడు. హిమాలయాల్లో అశ్వద్ధామ ఇప్పుడు ఎక్కడున్నాడు. తదితర ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మహాభారత సంక్రమంలో అర్జునుడితో కర్ణుడి తరువాత పోరాడ గలిగే యోధుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం అశ్వద్ధామ మాత్రమే.. ఇతడు యుద్ధంలో ఆరితేరిన వాడు అర్జునితో సరి సమానంగా అస్త్రాలను ఉపయోగించగలిగిన నేర్పరి అశ్వద్ధామ కౌరులకు పాండవులకు గురువైన ద్రోణాచార్యుడి కుమారుడు ద్రోణుడికి చాలా కాలం పాటు సంతానం కలగకపోవడంతో వారిని సప్త చిరంజీవులు అని పిలుస్తారు.
అశ్వద్ధామ జన్మించినప్పుడు పరమశివుడు ద్రోణుడికి ఇతని నుదుటిపైన ఉన్న మని ప్రభావం వల్ల మానవుడికంటే తక్కువ స్థాయి జీవుల మీద ఆధిపత్యం పొందేలా ఆకలి తప్పులు నిద్ర వంటివి నియంత్రించుకునే శక్తి కలిగినవాడిగా చిరంజీవిగా ఉంటాడని వరమిస్తాడు. ఇతడు పుడుతూనే గుర్రం లాగా గట్టిగా బలంగా నలదిక్కుల్లోనూ ప్రతిధ్వనించేలా సకలించేవాడు గనకనే అశ్వద్ధామ అయ్యాడని మహాభారతంలో చెప్పబడింది. కౌరవులకు పాండవులకు అస్తుల శాస్త్రాలను బోధించిన ద్రోణాచార్యుడు వారితో పాటు తన కుమారుడైన అశ్వద్ధామకు కూడా అన్ని విద్యలను నేర్పిస్తాడు. అయితే ద్రోణాచార్యుడు ఎప్పుడూ అర్జునుడిని తన ప్రియ శిష్యుడుడిగా అందరి ముందు చెప్పడం సహించలేని అశ్వద్ధామ అర్జునుడి పైన కక్ష పెంచుకుని అసూయతో రగిలిపోతో చిన్నతనం నుండి కవుల పక్షంలోనే ఉంటాడు. కురుక్షేత్ర సంగ్రామంలో తన తండ్రి ద్రోణుడితోపాటు తాను కూడా కౌరవుల వైపు నిలబడిన అశ్వద్ధామ యుద్ధ భూమిలో తన తండ్రితో పాటు వీరవిహారం చేస్తూ ఎంతో మంది పాండవుల పక్షాన ఉన్న వీరులను హతమారుస్తాడు. తండ్రి కుమారులు ఇద్దరు విజృంభిస్తే ఇక పాండవులు తట్టుకోలేరని భావించిన శ్రీ కృష్ణుడు మీరిద్దరిని శక్తితో కాదు.. యుక్తితో ఓడించాలని అనుకుని ధర్మరాజు దగ్గరకు వెళ్లి ద్రోణుడితో ఒక అబద్ధం చెప్పమని చెబుతాడు.
MahaBharatham : అశ్వద్ధామ 5000 సంవత్సరాలుగా ఎలా బ్రతికున్నాడు.?
శ్రీకృష్ణుని మాటలను అహిష్టంగానే అంగీకరించిన ధర్మరాజుత్రాన్ని ఉపసంహరించుకుంటాడు. అయితే అశ్వద్ధామకు అస్త్రాన్ని ప్రయోగించడమే కానీ ఉపసంహరించుకోవడం తెలియకపోవడంతో ఎలాగైనా పాండవుల వంశం నాశనం అవ్వాలని ఆ వస్త్రాన్ని అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం మీదకు ప్రయోగిస్తాడు. దీంతో ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్ ఆశ్రమం దాటికి తట్టుకోలేకపోతున్నాడంటూ శ్రీకృష్ణుడు యోగ మాయతో అస్త్ర ప్రభావాన్ని తగ్గించి గర్భంలో ఉన్న పరీక్షిత్తుని పునర్జీని చేస్తాడు. కుటిల బుద్ధితో ఆడవారి పైన దివ్యస్త్రాన్ని ప్రయోగించడం సహించలేని శ్రీకృష్ణుడు కోపోతుడై అశ్వద్ధామ నుదుటి పైన ఉన్న మనిని పెకిలించి నీవు జీవితాంతం ఒంటినిండా రక్తం కారుతూ దుర్గంధంతో ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీద తిరుగు అని శపిస్తాడు. కొన్ని గ్రంథాల్లో విష్ణుమూర్తి పదవ అవతారమైన కల్కి ఈ భూమి మీదకు రాగానే అశ్వద్ధామకు శాప విమోచనమవుతుందని చెప్పబడింది. అశ్వద్ధామ రుద్ర అంశతో చిరంజీవిగా జన్మించాడు. కావున అతడు ఇప్పటికీ మరణం లేకుండా శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపాన్ని అనుభవిస్తూ అడవుల్లో సంచరిస్తూ ఉన్నాడని చెబుతారు. హిమాలయ పర్వత సాధువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని సైనికులకు అప్పుడప్పుడు కనిపిస్తున్న మంచు మనిషి అశ్వద్ధామనే అని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. శ్రీకృష్ణుడు అశ్వద్ధామ దగ్గర నుండి తీసుకున్నామని హిమాలయ పర్వతల్లో ఒక రహస్య ప్రదేశంలో దాచారని తన మరిన్ని తిరిగి పొందడానికి ఎన్నో సంవత్సరాలుగా అశ్వద్ధామ ప్రయత్నిస్తున్నాడని కొందరు చెబుతారు.
Vivo S60 : స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
This website uses cookies.