Rathi Manmadha : సొంత కొడుకునే రతీ దేవి ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా..?

Rathi Manmadha  : రతీ, మన్మధుల వృత్తాంతం గురించి మత్స్య పురాణం శివపురాణాల్లో వివరించబడింది. మన్మధుడు బ్రహ్మ మానస పుత్రుడు బ్రహ్మ మనసు నుండి ఉద్భవించిన తర్వాత చేర్చుకుని అతడికి ఒక వేళ్ళు పూల బాణాలు ఇచ్చి ఈ బాణాలకు ఎలాంటి వారినైనా సమూహించగల శక్తి ఉందని చెప్తాడు. బ్రహ్మ దగ్గర నుండి వెళ్ళు బాణాలు తీసుకున్న మన్మధుడికి వీటిని అంత శక్తి ఉందో లేదో చూద్దామని ఆ ఆలోచన వచ్చింది. ఆయన మానస పుత్రిక ఆయన సంధ్య మరిచి దక్షుడు వంటి వారిపైన తన పూల బాణాలను ప్రయోగించాడు. మన్మధుడు ప్రయోగించిన మన్మధ బాణాలతో సభలో ఉన్న వారందరి మనసులో ఒక్కసారిగా అల్లకల్లోలమయ్యాయి. బ్రహ్మతో సహా అక్కడ ఉన్నవారందరిలో కామ వికారం కలిగింది. సభలోని వారందరూ మరిచి శృంగార వాంఛలతో రగిలి పోసాగారు. విషయం అంతకంతకు శృతిమించడంతో ఈ విపరీత పరిణామాన్ని ఇక్కడితో ఆపాలని భావించిన పరమశివుడు అక్కడికి చేరుకొని సభలోని వారందరినీ ఆవహించిన కామ క్రోపాన్ని పోగొట్టాడు. దీంతో ఒక్కసారిగా వేలుగులోకి వచ్చిన బ్రహ్మ జరిగిందంతా మనోనేత్రంతో చూసి దీనంతటికీ కారణమైన మన్మధుడు కోపంగా చూస్తూ నీవు శివుని మూడవ కంటికి భస్మం అవుతావని శాపం పెట్టడంతో ఎంతో భయపడిన మన్మధుడు బ్రహ్మ దేవుడి పాదాల పైన పడి ఓ విధాత నేను నువ్వు నాకు ప్రసాదించిన వరాన్ని పరీక్షించాను. అంతేకానీ నేను మరే తప్పు చేయలేదని వేడుకుంటాడు. మన్మధుడు బాధతో అర్చించడంతో శాంతించిన బ్రహ్మ అతడికి ధైర్యం చెబుతూ ఈ సృష్టిలో ఏదీ కారణం లేకుండా జరగదు.

నీకు ఇచ్చిన శాపం కూడా అలాంటిదే అంతా లోక కళ్యాణం కోసమే నీవు శివుని మూడవ కంటికి బసవమైన ఆ తర్వాత నీకు అంతా మేలే జరుగుతుంది అని చెప్పి ఓరడిస్తాడు. ఆ బ్రహ్మ దేవుడికి రెమ్మ తెగులు పుట్టించిన మన్మధుడు సాహసాలకు అతడి అందచందాలకు ముచ్చట పడిన దక్షుడు కామెడీ దగ్గరకు వచ్చి తన స్వేద నుంచి జన్మించిన రతీ దేవిని వివాహం చేసుకోమని అడుగుతాడు. రతి అతిలోక సౌందర్యవతి ఈమెను చూడగానే ఈ ముల్లోకాలలో ఇంతటి అందగత్త మరొకరు లేరేమో అనిపిస్తుంది. దక్షుడు కోరిక మేరకు రతిదేవుని పరిణయ మాడిన మన్మధుడు ఆమె అందచందాలకు దాసోహం అవుతాడుచిపోతూ ఉంటాడు. అలా వీరి కాపురం ఎంతో ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. మన్మధుడు బ్రహ్మ ఇచ్చిన శాపాన్ని పూర్తిగా మర్చిపోతాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా తారకాసురుడు అనే రాక్షసుడు తనను శివుని కుమారుడు తప్ప మరెవరు వధింపకుండా వరం పొంది ఆ వర గర్వంతో దేవలోకం పైన విరుచుకుపడి ఇంద్రాది దేవతలను బాధింపసాగాడు.

దీంతో ఎంతో భయపడిన ఇంద్రుడు ఎలాగైనా తపోలిస్టులో ఉన్న పరమశివుడికి తక్కువ భంగం కలిగించి కుమార జననం కావించాలనుకుని దేవతలను సంప్రదించి అందుకు మన్మధుడే సరైనవాడని భావించి అతడికి ఆ బాధ్యత అప్పగిస్తాడు.కైలాసానికి చేరి వసంతుని సహాయంతో చెట్టు చాటున నక్కి తపస్సులో ఉన్న శివుడి పైకి పూల వాడాన్ని విడుస్తాడు. మన్మధుడు వేసిన సమూహన వారానికి ఒక్కసారిగా సేవలు శృంగార పారాహస్యం కలిగి తపో భంగం అవుతుంది. అప్పుడు శివుడికి కోపం వచ్చి మూడు కన్ను కలిసి చేస్తాడు.అది తెలుసుకున్న రతి దేవి తన భర్త బస్మాని పట్టుకుని ఎంతగానో రోధిస్తూ శివుడు దగ్గరికి వెళ్లి ఎలాగైనా తన పతిని పునర్జీతోనే చేయమని అర్ధిస్తుంది. రతి దేవి బాధలు అర్థం చేసుకున్న బోలా శంకరుడు ఆమెను ఊరడించి మన్మధుడి శరీరం మాత్రమే బసవమైంది కానీ అతడు ఇంకా అదృశ్య రూపంలో జీవించే ఉన్నాడని ఇతడు రాబోవు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, రుక్మిణి లకు పుత్రుడుగా జన్మిస్తాడని అప్పుడు నీవు అతనికి దగ్గర కూర్చొని అభయమిస్తాడు. పరమేశ్వరుడు మాటలకు గడుపుతూ అతడు రుక్మిణి గర్భాన ఎప్పుడు తిరిగి జన్మిస్తాడు అని ఎదురు చూడ సాగింది. ఇంతలో ద్వాపర యుగంఎలాగైనా అతని అంతం చేయాలని రుక్మిణి దేవి పురిటి మంచం నుండి ప్రతి మునుడిని అపహరించి సముద్రంలో పారేస్తాడు. అలా సముద్రంలో పడిన ప్రధమున్ని ఒక చేప మింగుతుంది. ఆ చేప కొంతమంది జాలర్ల వలపు చిక్కుతుంది. వలలో పెద్ద చేప పడటంతో ఎంతో సంతోషించిన జాలర్లు దానిని తీసుకువెళ్లి తమ రాజు సింహరాశిరుడికి బహుమతిగా ఇస్తారు.

విషయం తెలుసుకున్న రతీదేవి మాయావతి రూపంలో ఆ చేపతో పార్టీ సింహరాశిని కొలువుకు చేరుతుంది. జాలర్లు తెచ్చిన పెద్ద చేపను చూసిన సంబరాసురుడు సంతోషించి దానిని వండమని పంపిస్తాడు. ఆ చేప కోయగా దానిలో నుండి ప్రథ్యములను బయటపడతాడు. వంటవారు ఆ బిడ్డను సంబరాసురుడికిస్తుండగా అతడిని నేను పెంచుకుంటానని చెప్పి మాయావతి వారి దగ్గర నుంచి ప్రతిమ నుండి తీసుకువెళుతుంది. ప్రతిజ్ఞుడు మాయావతి చేతిలో పెరిగి పెద్దవాడవుతాడు. పెద్దవాడైన ప్రతిమునుడిలో తన భర్త మన్మధుడుని చూసుకున్నారతీదేవి పరమశిరాలై తనను వివాహం చేసుకోవాలని అడుగుతుంది. దీనికి ప్రతిమరుడు అంగీకరించకపోవడంతో అప్పుడు ఆమె నారదుడి సహాయంతో అతడి జన్మ వృత్తాంతాన్ని చెప్తుంది. తన పూర్వ జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్న ప్రతిముడు ఆనందంతో రతీ దేవిని వివాహం చేసుకొని ఆమె నేర్పిన మాయ విద్యలతో ఉండే సంహరించి ద్వారకకు చేరుకుంటారు. ప్రతిముడు మాయావత్తులు ద్వారకా నగరానికి చేరుకోవడంతో ఎంతో సంతోషించిన శ్రీకృష్ణుడు మీ ఇద్దరికీ శాశ్వతంగా వివాహాన్ని జరిపిస్తాడు. గత జన్మలో దూరమైన వీరు ఈ జన్మలో ప్రతిముడు మాయవతులుగా దగ్గరవుతారు…

Recent Posts

Sand Mafia : కల్వచర్లలో మట్టి మాఫియా.. అర్థరాత్రి లారీలు, జేసీబీల‌ను అడ్డుకున్న స్థానిక ప్ర‌జ‌లు..!

Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…

5 hours ago

Viral Video : కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి..!

Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…

7 hours ago

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని…

8 hours ago

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

9 hours ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

10 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

11 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

12 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

14 hours ago