Rathi Manmadha : సొంత కొడుకునే రతీ దేవి ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rathi Manmadha : సొంత కొడుకునే రతీ దేవి ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా..?

Rathi Manmadha  : రతీ, మన్మధుల వృత్తాంతం గురించి మత్స్య పురాణం శివపురాణాల్లో వివరించబడింది. మన్మధుడు బ్రహ్మ మానస పుత్రుడు బ్రహ్మ మనసు నుండి ఉద్భవించిన తర్వాత చేర్చుకుని అతడికి ఒక వేళ్ళు పూల బాణాలు ఇచ్చి ఈ బాణాలకు ఎలాంటి వారినైనా సమూహించగల శక్తి ఉందని చెప్తాడు. బ్రహ్మ దగ్గర నుండి వెళ్ళు బాణాలు తీసుకున్న మన్మధుడికి వీటిని అంత శక్తి ఉందో లేదో చూద్దామని ఆ ఆలోచన వచ్చింది. ఆయన మానస పుత్రిక ఆయన […]

 Authored By tech | The Telugu News | Updated on :7 March 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Rathi Manmadha : సొంత కొడుకునే రతీ దేవి ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా..?

Rathi Manmadha  : రతీ, మన్మధుల వృత్తాంతం గురించి మత్స్య పురాణం శివపురాణాల్లో వివరించబడింది. మన్మధుడు బ్రహ్మ మానస పుత్రుడు బ్రహ్మ మనసు నుండి ఉద్భవించిన తర్వాత చేర్చుకుని అతడికి ఒక వేళ్ళు పూల బాణాలు ఇచ్చి ఈ బాణాలకు ఎలాంటి వారినైనా సమూహించగల శక్తి ఉందని చెప్తాడు. బ్రహ్మ దగ్గర నుండి వెళ్ళు బాణాలు తీసుకున్న మన్మధుడికి వీటిని అంత శక్తి ఉందో లేదో చూద్దామని ఆ ఆలోచన వచ్చింది. ఆయన మానస పుత్రిక ఆయన సంధ్య మరిచి దక్షుడు వంటి వారిపైన తన పూల బాణాలను ప్రయోగించాడు. మన్మధుడు ప్రయోగించిన మన్మధ బాణాలతో సభలో ఉన్న వారందరి మనసులో ఒక్కసారిగా అల్లకల్లోలమయ్యాయి. బ్రహ్మతో సహా అక్కడ ఉన్నవారందరిలో కామ వికారం కలిగింది. సభలోని వారందరూ మరిచి శృంగార వాంఛలతో రగిలి పోసాగారు. విషయం అంతకంతకు శృతిమించడంతో ఈ విపరీత పరిణామాన్ని ఇక్కడితో ఆపాలని భావించిన పరమశివుడు అక్కడికి చేరుకొని సభలోని వారందరినీ ఆవహించిన కామ క్రోపాన్ని పోగొట్టాడు. దీంతో ఒక్కసారిగా వేలుగులోకి వచ్చిన బ్రహ్మ జరిగిందంతా మనోనేత్రంతో చూసి దీనంతటికీ కారణమైన మన్మధుడు కోపంగా చూస్తూ నీవు శివుని మూడవ కంటికి భస్మం అవుతావని శాపం పెట్టడంతో ఎంతో భయపడిన మన్మధుడు బ్రహ్మ దేవుడి పాదాల పైన పడి ఓ విధాత నేను నువ్వు నాకు ప్రసాదించిన వరాన్ని పరీక్షించాను. అంతేకానీ నేను మరే తప్పు చేయలేదని వేడుకుంటాడు. మన్మధుడు బాధతో అర్చించడంతో శాంతించిన బ్రహ్మ అతడికి ధైర్యం చెబుతూ ఈ సృష్టిలో ఏదీ కారణం లేకుండా జరగదు.

నీకు ఇచ్చిన శాపం కూడా అలాంటిదే అంతా లోక కళ్యాణం కోసమే నీవు శివుని మూడవ కంటికి బసవమైన ఆ తర్వాత నీకు అంతా మేలే జరుగుతుంది అని చెప్పి ఓరడిస్తాడు. ఆ బ్రహ్మ దేవుడికి రెమ్మ తెగులు పుట్టించిన మన్మధుడు సాహసాలకు అతడి అందచందాలకు ముచ్చట పడిన దక్షుడు కామెడీ దగ్గరకు వచ్చి తన స్వేద నుంచి జన్మించిన రతీ దేవిని వివాహం చేసుకోమని అడుగుతాడు. రతి అతిలోక సౌందర్యవతి ఈమెను చూడగానే ఈ ముల్లోకాలలో ఇంతటి అందగత్త మరొకరు లేరేమో అనిపిస్తుంది. దక్షుడు కోరిక మేరకు రతిదేవుని పరిణయ మాడిన మన్మధుడు ఆమె అందచందాలకు దాసోహం అవుతాడుచిపోతూ ఉంటాడు. అలా వీరి కాపురం ఎంతో ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. మన్మధుడు బ్రహ్మ ఇచ్చిన శాపాన్ని పూర్తిగా మర్చిపోతాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా తారకాసురుడు అనే రాక్షసుడు తనను శివుని కుమారుడు తప్ప మరెవరు వధింపకుండా వరం పొంది ఆ వర గర్వంతో దేవలోకం పైన విరుచుకుపడి ఇంద్రాది దేవతలను బాధింపసాగాడు.

దీంతో ఎంతో భయపడిన ఇంద్రుడు ఎలాగైనా తపోలిస్టులో ఉన్న పరమశివుడికి తక్కువ భంగం కలిగించి కుమార జననం కావించాలనుకుని దేవతలను సంప్రదించి అందుకు మన్మధుడే సరైనవాడని భావించి అతడికి ఆ బాధ్యత అప్పగిస్తాడు.కైలాసానికి చేరి వసంతుని సహాయంతో చెట్టు చాటున నక్కి తపస్సులో ఉన్న శివుడి పైకి పూల వాడాన్ని విడుస్తాడు. మన్మధుడు వేసిన సమూహన వారానికి ఒక్కసారిగా సేవలు శృంగార పారాహస్యం కలిగి తపో భంగం అవుతుంది. అప్పుడు శివుడికి కోపం వచ్చి మూడు కన్ను కలిసి చేస్తాడు.అది తెలుసుకున్న రతి దేవి తన భర్త బస్మాని పట్టుకుని ఎంతగానో రోధిస్తూ శివుడు దగ్గరికి వెళ్లి ఎలాగైనా తన పతిని పునర్జీతోనే చేయమని అర్ధిస్తుంది. రతి దేవి బాధలు అర్థం చేసుకున్న బోలా శంకరుడు ఆమెను ఊరడించి మన్మధుడి శరీరం మాత్రమే బసవమైంది కానీ అతడు ఇంకా అదృశ్య రూపంలో జీవించే ఉన్నాడని ఇతడు రాబోవు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, రుక్మిణి లకు పుత్రుడుగా జన్మిస్తాడని అప్పుడు నీవు అతనికి దగ్గర కూర్చొని అభయమిస్తాడు. పరమేశ్వరుడు మాటలకు గడుపుతూ అతడు రుక్మిణి గర్భాన ఎప్పుడు తిరిగి జన్మిస్తాడు అని ఎదురు చూడ సాగింది. ఇంతలో ద్వాపర యుగంఎలాగైనా అతని అంతం చేయాలని రుక్మిణి దేవి పురిటి మంచం నుండి ప్రతి మునుడిని అపహరించి సముద్రంలో పారేస్తాడు. అలా సముద్రంలో పడిన ప్రధమున్ని ఒక చేప మింగుతుంది. ఆ చేప కొంతమంది జాలర్ల వలపు చిక్కుతుంది. వలలో పెద్ద చేప పడటంతో ఎంతో సంతోషించిన జాలర్లు దానిని తీసుకువెళ్లి తమ రాజు సింహరాశిరుడికి బహుమతిగా ఇస్తారు.

విషయం తెలుసుకున్న రతీదేవి మాయావతి రూపంలో ఆ చేపతో పార్టీ సింహరాశిని కొలువుకు చేరుతుంది. జాలర్లు తెచ్చిన పెద్ద చేపను చూసిన సంబరాసురుడు సంతోషించి దానిని వండమని పంపిస్తాడు. ఆ చేప కోయగా దానిలో నుండి ప్రథ్యములను బయటపడతాడు. వంటవారు ఆ బిడ్డను సంబరాసురుడికిస్తుండగా అతడిని నేను పెంచుకుంటానని చెప్పి మాయావతి వారి దగ్గర నుంచి ప్రతిమ నుండి తీసుకువెళుతుంది. ప్రతిజ్ఞుడు మాయావతి చేతిలో పెరిగి పెద్దవాడవుతాడు. పెద్దవాడైన ప్రతిమునుడిలో తన భర్త మన్మధుడుని చూసుకున్నారతీదేవి పరమశిరాలై తనను వివాహం చేసుకోవాలని అడుగుతుంది. దీనికి ప్రతిమరుడు అంగీకరించకపోవడంతో అప్పుడు ఆమె నారదుడి సహాయంతో అతడి జన్మ వృత్తాంతాన్ని చెప్తుంది. తన పూర్వ జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్న ప్రతిముడు ఆనందంతో రతీ దేవిని వివాహం చేసుకొని ఆమె నేర్పిన మాయ విద్యలతో ఉండే సంహరించి ద్వారకకు చేరుకుంటారు. ప్రతిముడు మాయావత్తులు ద్వారకా నగరానికి చేరుకోవడంతో ఎంతో సంతోషించిన శ్రీకృష్ణుడు మీ ఇద్దరికీ శాశ్వతంగా వివాహాన్ని జరిపిస్తాడు. గత జన్మలో దూరమైన వీరు ఈ జన్మలో ప్రతిముడు మాయవతులుగా దగ్గరవుతారు…

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది