Sade Sati Shani 2025 : ఏలినాటి శని ప్రభావం, పట్టి పీడిస్తున్న రాశి ఇదే… 2027 వరకు శని బాధలు తప్పవు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sade Sati Shani 2025 : ఏలినాటి శని ప్రభావం, పట్టి పీడిస్తున్న రాశి ఇదే… 2027 వరకు శని బాధలు తప్పవు…?

 Authored By ramu | The Telugu News | Updated on :23 April 2025,7:31 am

ప్రధానాంశాలు:

  •  Sade Sati Shani 2025

  •  Sade Sati Shani 2025 : ఏలినాటి శని ప్రభావం, పట్టి పీడిస్తున్న రాశి ఇదే... 2027 వరకు శని బాధలు తప్పవు...?

Sade Sati Shani 2025 : జీవితంలో చేసిన కర్మ ఫలాలకు శని భగవానుడు శిక్షణలో పెట్టుటకు కాశి చక్రంలో శని భగవానుడు ప్రవేశిస్తాడు. ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావానికి తీవ్రంగా గురి కాబోతున్నా రాశి మీనరాశి. మీన రాశి రాబోయే రెండేళ్లు(2025-2027 ) అత్యంత కఠినంగా ఉండబోతున్నాయి. సమయాన్ని శని దేవుడే శక్తివంతమైన కర్మ ఫలాలు కాలంగా చెబుతారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక సంఘటన, ప్రతి ఒక బాధలు, అష్ట సుఖాలు గ్రహాల స్థానాలను బట్టి జీవితంలో మార్పులు జరుగుతాయని జ్యోతిష్యం చెబుతుంది. కాలంలో శని గ్రహ ప్రభావం కొన్ని రాశుల వారికి కీలకంగా మారబోతుంది. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావము ఉన్న రాశి మీన రాశి వారికి రాబోయే రెండేళ్లు అత్యంత కఠినంగా ఉండబోతున్నాయి. సమయాన్ని శని దేవుని శక్తివంతమైన కర్మ ఫలాలు కాలంగా చెబుతారు. ఈ దశలో వ్యక్తులు మానసికంగానూ, ఉద్వేగంగాను, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా తీవ్రమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 2025 మార్చిలో శని గ్రహం మీనరాశిలోకి ప్రవేశించడంలో, మీన రాశి వారికి ఏలినాటి శనితో అత్యంత కీలకమైన రెండవ దశ మొదలవుతుంది. అభిప్రాయం ప్రకారం ఏలినాటి శని మూడు దశల్లో ఈ మధ్య దశ అత్యంత తీవ్రమైనది ఎక్కువ బాధలు కలిగిస్తుంది.

Sade Sati Shani 2025 ఏలినాటి శని ప్రభావం పట్టి పీడిస్తున్న రాశి ఇదే 2027 వరకు శని బాధలు తప్పవు

Sade Sati Shani 2025 : ఏలినాటి శని ప్రభావం, పట్టి పీడిస్తున్న రాశి ఇదే… 2027 వరకు శని బాధలు తప్పవు…?

Sade Sati Shani 2025 ఎందుకంత కష్టం

ఏలినాటి శని మొత్తం ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. దీనిని మూడు భాగాలుగా చూస్తారు. మీన రాశి వారు ఇప్పుడు అత్యంత కఠినమైన రెండో దశలోకి ప్రవేశిస్తున్నారు. శని దేవుడిని న్యాయగ్రహం అంటారు. అంటే మనం గతంలో చేసిన పనులు బట్టి ఫలితాలు ఇస్తాడు. మంచి పనులు చేసిన వారికి శుభ ఫలితాలు, పనులు చేసిన వారికి కఠినమైన గుణపాటాలు ఉంటాయి.
మీన రాశి వారికి రాబోయే సంవత్సరాలు ఉద్యోగం ఆరోగ్యం బంధుత్వాలు డబ్బు విషయంలో పెద్ద అడ్డంకులను లేదా సమస్యలను తీసుకురావచ్చు. నిరంతరం ఏదో ఒక ఒత్తిడి భారం మోస్తున్నట్లు అనిపించవచ్చు. ఎన్నిసార్లు మానసికంగా తట్టుకోవడం కూడా కష్టంగా మారవచ్చు. ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే క్షమిస్థానం బాగోలేదు వారికి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.

సాధారణ సవాళ్లు : రెండవ దశలోనే మీన రాశి వారు నీ కఠినమైన సమస్యలను ఎదుర్కోవచ్చు. వృత్తిపరంగా ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం లేదా ఊహించని మార్పులు సంభవించడం. ఆర్థికంగా అనుకోని ఖర్చులు హఠాత్తుగా పెరిగిపోయి ఇబ్బంది పెట్టవచ్చు. సభ్యులు లేదా అత్యంత సన్నిహితులతో అపార్ధాలు చోటు చేసుకోవడం, చిన్న విషయాలకే గొడవలు జరగడం వంటివి చూడవచ్చు. కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బయటపడడం లేదా కొత్త అనారోగ్యాలు తలెత్తడం జరగవచ్చు. అన్నిటితో పాటు మానసికంగా కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కలిసి రాకపోవడం, నిరాశగా అనిపించడం, అలాగే ఎంత ఇష్టపడి పని చేసినా దానికి తగిన గుర్తింపు గానీ ఫలితం గానీ లభించలేదని అసంతృప్తి కలగవచ్చు.
నీకు తోడు భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళన, తెలియని భయాలు, తమ మీద తమకే నమ్మకం తగ్గిపోవడం, చివరికి ఒంటరిగా మిగిలిపోయామనే భావన కూడా ఈ కాలంలో బలంగా వేధించే అవకాశం ఉంది.

శని ప్రభావం తగ్గించుకోవడానికి ఏం చేయాలి : ఈ దశ ఎంత కష్టమైనది అయినా, పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. శని దేవుని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి. ఉదాహరణకు మాటల ద్వారా గాని, చేతల ద్వారా గాని ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు.చెడు ఆలోచనలు మానుకోవాలి.
పేదలకు, అవసరంలో ఉన్నవారికి మీరు తోచిన సాయం చేయాలి. తో ఉన్నవారికి ఆహారం పెట్టాలి. శనివారం దగ్గరలోని శని ఆలయంలో లేదా రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించడం మంచిది. కారాలలో నల్ల కుక్కకు ఆవనూనె రాసిన రొట్టెను తినిపిస్తే శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. రోజు హనుమాన్ చాలీసా చదవడం, శివుడిని పూజించడం వల్ల మానసిక బలం ధైర్యం లభిస్తాయి.

ఎదుగుదలకు అవకాశం : సమయం వ్యక్తిగత ఎదుగుదలకు, పాత కర్మలను తొలగించుకోవడానికి ఒక ముఖ్యమైన అవకాశం కూడా. ఎని దేవుడి కఠినమైన పాఠాలు భవిష్యత్తులో మనల్ని మరింత బలంగా, తెలివిగా, దృఢంగా మారుస్తాయి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది